हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Latest News: Video Viral – కుక్కకి భయపడ్డాడు, ట్రక్ ని గుద్దుకుని మరణించాడు

Anusha
Latest News: Video Viral – కుక్కకి భయపడ్డాడు, ట్రక్ ని గుద్దుకుని మరణించాడు

మూగజీవాలను ప్రేమించాలని, వాటిని సంరక్షించాలనే నినాదం చాలామంది సెలబ్రిటీలు చేశారు. నిజమే మూగజీవాలను ప్రేమించాలి, కానీ మానవుడిని మరింతగా ప్రేమించాలి. ఎందుకంటే జంతువుల కంటే మానవుడి ప్రాణం ముఖ్యం. అందుకే సుప్రీంకోర్టు ఇటీవల వీధికుక్కల నియంత్రణలో పలు కీలకఆదేశాలను జారీ చేసింది. వీధి కుక్కల్ని షెల్టర్ హోమ్ల (Shelter homes) లో ఉంచాలని ఆదేశించింది. కుక్కకాటుతో ఎందరో పిల్లలు మరణించారు. పెద్దలూ గాయపడ్డారు. తాజగా ఓ కుక్క మొరగడంతో దాన్ని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ ట్రక్కును గుద్దుకుని మరణించారు.

షాకింగ్ వీడియో

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. వీడియో మాత్రం షాకింగ్ కు గురిచేస్తున్నది. ఒక వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదీకూడా ఫుట్ బోర్డుపై. పక్కనే ఓ కుక్క మొరగడం ప్రారంభించింది. అకస్మాత్తుగా కుక్క బిగ్గరగా మొరగడంతో అతడు తనను కరుస్తుందని భయపడ్డాడు. కుక్క నుంచి తననుతాను కాపాడుకునే ప్రయత్నంలో రోడ్డువైపు పరిగెత్తే ప్రయత్నం చేశాడు.

అప్పుడే వేగంగా ఓ ట్రక్కు వచ్చి, ఆ వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతడు ఆపస్మారకస్థితిలోకి
వెళ్లిపోయాడు. ఈ హృదయ విదారక సంఘటన వీడియో సోషల్ మీడియా (Social media) లో వైరల్ గా మారింది. వీధుల్లో ప్రమాదకరంగా మారుతున్న కుక్కల నియంత్రణకుకఠిన చర్యలు తీసుకోవాలని వీడియో చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని కొందరు నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. కుక్కలప్రేమికుల్లారా ఈ వీడియోను చూసి బుద్ధి తెచ్చుకోండి అంటూ కామెంట్ పెడుతూ మండిపడుతున్నారు.

కుక్కల నుంచి ప్రజల్ని కాపాడాలి

కాగా ఇటీవల కుక్కల దాడులు అధికం అవుతున్నాయి. వీధుల్లో నడుస్తున్న బాటసారులపై కుక్కలు తరచూ దాడులకు పాల్పడుతున్నాయి. ప్రత్యేకంగా వృద్ధులు,పిల్లలు ఒంటరిగా వెళ్తున్నప్పుడు వాటిపై ఏకంగా నాలుగైదు కుక్కలు పోగై దాడులు చేస్తున్నాయి. కుక్కల దాడులతో ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇంటిముందు నిద్రిస్తున్న ఓ చిన్నారిని ఎత్తుకెళ్లి చంపేశాయి. నాలుగేళ్ల ఒంటరి బాలుడిపై కుక్కలు పీక్కుతిన్నాయి.

ఇలాంటి హృదయవిదారకసంఘటలు నిత్యం జరుగుతున్నాయి. అయినా మున్సిపల్ అధికారులు కుక్కల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వారికే తెలియాలి. కుక్కలు కరవడంతో వారు రేబిస్ (Rabies) వ్యాధులకు గురవుతున్నారు. రేబిస్ కు తగిన మందులు అన్ని ప్రాథమిక ఆసుపత్రుల్లో లేవు. సకాలంలో వైద్యం అందక రేబిస్ వ్యాధితో బాధపడుతూ మరణించినవారు ఉన్నారు. తాజా సంఘటన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నది.

    Read hindi news:hindi.vaartha.com

    Read Also:

    https://vaartha.com/latest-news-vice-president-cp-radhakrishnan-i-will-do-my-best-for-the-development-of-the-country-cp-radhakrishnan/national/544850/

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    📢 For Advertisement Booking: 98481 12870