हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Hyderabad: కో-లివింగ్ హాస్టల్‌లో డ్రగ్స్ సరఫరా… పలువురు అరెస్ట్

Rajitha
Hyderabad: కో-లివింగ్ హాస్టల్‌లో డ్రగ్స్ సరఫరా… పలువురు అరెస్ట్

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్‌లో ఉన్న కో లివ్ గెర్నట్ పీజీ కో-లివింగ్ హాస్టల్‌లో డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఇద్దరు డ్రగ్స్ సరఫరాదారులు, ముగ్గురు డ్రగ్స్ వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో నిందితుల వద్ద నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్‌తో పాటు ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Read also: Medipalli crime: ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చింది..

Drugs supplied at a co-living hostel

Drugs supplied at a co-living hostel

ప్రాథమిక విచారణలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వంశీ దిలీప్, బాల ప్రకాశ్‌లు డ్రగ్స్ సరఫరాదారులుగా, హైదరాబాద్‌కు చెందిన మణికంఠ, రోహిత్, తరుణ్‌లు వినియోగదారులుగా పోలీసులు గుర్తించారు. నిందితులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన అనంతరం తదుపరి విచారణ కోసం వారిని రాయదుర్గం పోలీసులకు ఎస్‌వోటీ అధికారులు అప్పగించారు. కో-లివింగ్ హాస్టల్స్‌ను కేంద్రంగా చేసుకుని యువతను లక్ష్యంగా మత్తు పదార్థాల సరఫరా జరుగుతున్న అంశంపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870