Hyderabad crime: పసికందుకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

Read Time:  1 min
Hyderabad crime
Hyderabad crime
FONT SIZE
GET APP

Hyderabad crime హైదరాబాద్ మీర్‌పేటలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పది నెలల పసికందు యశ్వవర్ధన్ రెడ్డికి తల్లి సుస్మిత (27) విషమిచ్చి, అనంతరం తానే ఉరివేసుకుని ఆత్మహత్య(Suicide)కు పాల్పడింది. కూతురు, మనవడు మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సుస్మిత తల్లి లలిత (44) ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.

Read Also: Sangareddy accident: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Hyderabad crime: Mother commits suicide by poisoning her baby
Hyderabad crime: Mother commits suicide by poisoning her baby

ఇటీవల సుస్మితకు ఆమె భర్త యశ్వంత్ రెడ్డితో తరచూ గొడవలు జరుగుతున్నాయని, ఆ వేధింపులే ఈ విషాదానికి దారితీశాయని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం(Postmortem) కోసం తరలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.