हिन्दी | Epaper
బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం

Telugu news: Gujarat Crime: ఆరేళ్ల బాలికపై దారుణ దాడి

Tejaswini Y
Telugu news: Gujarat Crime: ఆరేళ్ల బాలికపై దారుణ దాడి

child abuse case: దేశంలో ఎంతటి కఠిన చట్టాలు ఉన్నా చిన్నారులపై దారుణాల పరంపర ఆగటం లేదు. గుజరాత్‌(Gujarat Crime)లోని రాజ్‌కోట్ జిల్లా అట్కోట్ ప్రాంతంలో ఆరేళ్ల బాలికపై జరిగిన దారుణం ప్రజలను కుదిపేసింది. డిసెంబర్ 4న జరిగిన ఈ ఘటనలో, ఒక వ్యక్తి చిన్నారిని అత్యాచారం(rape) చేయడానికి ప్రయత్నించగా, అది విఫలమవడంతో ఆమె ప్రైవేట్ పార్ట్‌లో ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Read also: Alluri District Crime: ఫోన్ తగ్గించమని చెప్పిన భర్తపై గొడ్డలితో దాడి

Brutal attack on six year old girl

చిన్నారిపై మృగాడి పాశవికత్వం…

పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిని మధ్యప్రదేశ్‌కు చెందిన 30 ఏళ్ల రామ్‌సింగ్ తేర్‌సింగ్‌గా గుర్తించారు. బాధితురాలి కుటుంబం దాహోద్ జిల్లాకు చెందినదే కాగా, వారు అట్కోట్ సమీపంలోని పొలాల్లో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. అదే ప్రాంతంలో నిందితుడు కూడా పనికి వస్తుండేవాడు.

తండ్రి సయ్యం లేకుండా పాపపై పాశవిక దాడి

ఘటన జరిగినరోజు బాలిక కుటుంబం పొలంలో పనిలో నిమగ్నమై ఉండగా, నిందితుడు ఆమెను దొంగచాటుగా తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. చిన్నారి అరిచేయడంతో కోపంతో ఆమెపై అమానుషంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో వదిలిపెట్టిన చిన్నారిని కుటుంబ సభ్యులు కనుగొని రాజ్‌కోట్ ఆసుపత్రికి తరలించారు.

పోక్సో చట్టం కింద కేసు దర్యాప్తు సాగుతోంది. 10 ప్రత్యేక బృందాలతో గాలింపు జరిపిన పోలీసులు దాదాపు 100 మందిని విచారించారు. అనంతరం బాలికకు అనుమానితులను చూపించగా, ఆమె నిందితుడిని ఖచ్చితంగా గుర్తించింది. తేర్‌సింగ్‌కు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నట్లు గుర్తించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిమాచల్‌ప్రదేశ్ సీఎంకు బాంబు బెదిరింపు?

హిమాచల్‌ప్రదేశ్ సీఎంకు బాంబు బెదిరింపు?

రోడ్డు ప్రమాదం.. NHAI అధికారులపై అఖిల ప్రియ ఆగ్రహం

రోడ్డు ప్రమాదం.. NHAI అధికారులపై అఖిల ప్రియ ఆగ్రహం

భార్యను చంపి..ఆపై ఆత్మహత్య చేసుకున్న ఎంపీ మేనల్లుడు

భార్యను చంపి..ఆపై ఆత్మహత్య చేసుకున్న ఎంపీ మేనల్లుడు

ప్రేమను తిరస్కరించిందని విద్యార్థినిపై దారుణ హత్య

ప్రేమను తిరస్కరించిందని విద్యార్థినిపై దారుణ హత్య

ఆస్ట్రేలియాలో కలకలం ..ముగ్గురు మృతి

ఆస్ట్రేలియాలో కలకలం ..ముగ్గురు మృతి

ఎర్రకోట ఉగ్రదాడి కేసులో ఉరిశిక్షపై సుప్రీంకోర్టు నోటీసులు

ఎర్రకోట ఉగ్రదాడి కేసులో ఉరిశిక్షపై సుప్రీంకోర్టు నోటీసులు

జార్ఖంఢ్ లో ఎన్ కౌంటర్..10 మంది మావోయిస్టులు మృతి

జార్ఖంఢ్ లో ఎన్ కౌంటర్..10 మంది మావోయిస్టులు మృతి

పరువు హత్య తో ప్రేమికులని చంపిన సోదరులు

పరువు హత్య తో ప్రేమికులని చంపిన సోదరులు

కోతులపై గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం.. పది కోతులు మృతి

కోతులపై గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం.. పది కోతులు మృతి

అమావాస్య వేళ.. మృతదేహం తల మాయం

అమావాస్య వేళ.. మృతదేహం తల మాయం

లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
0:11

లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

మొగున్ని హత్య చేసి రాత్రంతా శవం పక్కనే.. ఆ వీడియోలతో ఎంజాయ్

మొగున్ని హత్య చేసి రాత్రంతా శవం పక్కనే.. ఆ వీడియోలతో ఎంజాయ్

📢 For Advertisement Booking: 98481 12870