हिन्दी | Epaper
ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

Telugu News: Crime: ఆస్తి కోసం కన్న తండ్రిని గుద్ది చంపిన కొడుకు

Sushmitha
Telugu News: Crime: ఆస్తి కోసం కన్న తండ్రిని గుద్ది చంపిన కొడుకు

నేటి కాలంలో సొంత బంధుత్వాలకు విలువ ఇవ్వకుండా అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోనూ ఇలాంటి దారుణ ఘటనే చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని కొండకిండాం గ్రామంలో పెదమజ్జి నాయుడు (72), ఆయన కొడుకు గణేష్ నివాసం ఉంటున్నారు. అయితే, వీరిద్దరి మధ్య ఆస్తి గొడవలు తలెత్తాయి.

Read Also: Immunity: వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచడానికి మార్గాలు

ఆస్తి కోసం కాలు విరగొట్టిన కొడుకు

కొడుకు గణేష్ ఆస్తి(Property) కోసం కన్న తండ్రి పెదమజ్జి నాయుడు కాలు విరగొట్టాడు. దీంతో చికిత్స కోసం తండ్రి తన భూమిని అమ్మకానికి పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న గణేష్, తండ్రిని అడ్డు తొలగించుకుంటేనే ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని భావించాడు. ఈ క్రమంలోనే గణేష్ అర్ధరాత్రి సమయంలో గునపంతో తండ్రి గుండెలపై పదేపదే గుద్ది దారుణంగా చంపాడు. చంపవద్దని తండ్రి కాళ్లు పట్టుకున్నా కూడా గణేష్ వినలేదని తెలుస్తోంది.

Crime

హత్య అనంతరం పరారీ

తండ్రిని దారుణంగా హత్య చేసిన అనంతరం గణేష్(Ganesh) అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, పారిపోయిన నిందితుడు గణేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగింది?

విజయనగరం జిల్లా, బొండపల్లి మండలం, కొండకిండాం గ్రామంలో జరిగింది.

తండ్రిని కొడుకు ఎందుకు హత్య చేశాడు?

ఆస్తి కోసం, తండ్రిని అడ్డు తొలగించుకుంటే భూమి దక్కుతుందని భావించి హత్య చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870