हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Telugu News: Crime: మహిళపై సామూహిక అత్యాచారం.. హత్య

Sushmitha
Telugu News: Crime: మహిళపై సామూహిక అత్యాచారం.. హత్య

మద్యం మత్తులో ఉన్న మహిళపై సామూహిక(Collective) అత్యాచారం(rape) జరిగింది. అంతటితో ఆగకుండా ఆమెను హతమార్చారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని కిస్మత్ పూర్ బ్రిడ్జి కింద ఈనెల 17న ఓ మహిళ మృతదేహం బయటపడింది. ఒంటిమీద బట్టలు లేకుండా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమూచారం అందించారు. పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం(Postmortem) నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కాగా ఫోరెన్సిక్(Forensic) నివేదికలో మహిళపై లైంగిక దాడి జరగడంతో పాటు మర్మాంగంలో తీవ్రమైన గాయాలు ఉన్నట్లు తేలింది. ఈ విషయమై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Crime

జల్లెడ పట్టిన సీసీ ఫుటేజీలు

కాగా, మహిళను హత్యను సీరియస్ గా తీసుకున్న పోలీసులు కిస్మత్ పూర్ వైపు వచ్చిపోయే సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సమయంలో ఒక ఆటో కిస్మత్పూర్ బ్రిడ్జి వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు సీసీ కెమెరాలను మరింత నిశితంగా పరిశీలించగా ఆ ఆటో అదేరోజు మధ్యాహ్నం హైదర్ గూడ కల్లు కంపౌండ్ వద్ద నుంచి ఒక మహిళను ఎక్కించుకుని వచ్చినట్లు తేలింది. అదే సమయంలో హత్యకు గురైన మహిళ ఆదివారం యాకుత్ పురా నుంచి హైదరూడాలలో ఉన్న కల్లు కంపౌండ్కు వచ్చినట్లు ఉంది. దీంతో ఆటో నెంబర్ ఆధారంగా టోలీచౌకికి చెందిన ఇద్దరు ఆటోడ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా, వారు చేసిన నేరాన్ని అంగీకరించారు.

మృగాళ్లకు చిక్కిన మహిళ

ఈనెల 14న యాకుతురాకు చెందిన ఒక మహిళ కల్లు తాగేందుకు హైదర్ గూడలో ఉన్న కల్లు కంపౌండ్ కు వచ్చింది. విపరీతంగా కల్లు సేవించిన అనంతరం ఆ మతుతలో రోడ్డుపక్కన ఉన్న ఫుట్పాత్ పై పడిపోయింది. అదేసమయంలో టోలీచౌకికి చెందిన ఇద్దరు ఆటోడ్రైవర్లు ఆ  ప్రాంతానికి చేరుకున్నారు. రోడ్లుపై పడి ఉన్న మహిళను గమనించి, బలవంతంగా ఆమెను ఆటో డ్రైవర్లు ఆటోలో ఎక్కించుకుని, బుద్వేల్ మీదుగా కిస్మత్పూర్ బ్రిడ్జ్లవైపు తీసుకెళ్లి, అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహలోకి వచ్చిన మహిళ వారిని ప్రతిఘటించింది. దీంతో రెచ్చిపోయిన మృగాళ్లు ఆ మహిళను వివస్త్రను చేయడమే కాకుండా ఆమె మర్మాంగంపై కర్రలు గుచ్చి, చిత్రహింసలు పెట్టి, కిరాతకంగా కొట్టి చంపారు. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

ఈ ఘోరం ఎక్కడ జరిగింది?

ఒక మహిళపై సామూహిక అత్యాచారం, హత్య జరిగింది.

ఈ ఘటనలో పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేశారా?

ఈ వార్త ప్రకారం, ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

శ్రీకాకుళంలో ఎసిబి సోదాలు

శ్రీకాకుళంలో ఎసిబి సోదాలు

40 కిలోల గంజాయి స్వాధీనం

40 కిలోల గంజాయి స్వాధీనం

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య!

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య!

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు.. పలువురి ఆరోగ్యం విషమం

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు.. పలువురి ఆరోగ్యం విషమం

ఐపిఎస్ అధికారి సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు

ఐపిఎస్ అధికారి సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు

కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత

ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ

ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ

పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో యుద్ధం..ఇద్దరు సైనికులు మృతి

పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో యుద్ధం..ఇద్దరు సైనికులు మృతి

కాపురానికి అడ్డువస్తున్నాడని పసికందును కడతేర్చిన తల్లి

కాపురానికి అడ్డువస్తున్నాడని పసికందును కడతేర్చిన తల్లి

హోలీ ఆఫర్ల పేరుతో లింక్స్.. క్లిక్ చేసారో ఖాతా ఖాళీ !!

హోలీ ఆఫర్ల పేరుతో లింక్స్.. క్లిక్ చేసారో ఖాతా ఖాళీ !!

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురు

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురు

📢 For Advertisement Booking: 98481 12870