हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Crime 2025:నేరాల్లో మహిళల పాత్ర: దేశాన్ని కుదిపేసిన సంచలన కేసులు

Pooja
Crime 2025:నేరాల్లో మహిళల పాత్ర: దేశాన్ని కుదిపేసిన సంచలన కేసులు

2025 సంవత్సరం(Crime 2025) ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, ఈ ఏడాది చోటుచేసుకున్న కొన్ని నేరాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఈ ఘటనల్లో మహిళలు కీలక పాత్ర పోషించడం సంచలనంగా మారింది.

Read Also: Mahabubnagar: మైనర్ల ప్రేమ గర్భం దాల్చిన బాలిక

Crime 2025
Crime 2025

2025లో వార్తల్లో నిలిచిన ప్రధాన కేసులు

  • కన్నడ సినీ నటి రన్యారావు భారీగా బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడటం కలకలం రేపింది. ఆమె వద్ద నుంచి సుమారు రూ.17 కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
  • నేవీ అధికారిని అతని భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసి, శవాన్ని డ్రమ్‌లో ఉంచి సిమెంట్‌తో మూసివేయడం దేశవ్యాప్తంగా షాక్‌కు గురిచేసింది.
  • సోనమ్ రఘువంశీ తన భర్తను హనీమూన్ నెపంతో మేఘాలయకు తీసుకెళ్లి, అక్కడ కిరాయి హంతకులతో హత్య చేయించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
  • జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేసినట్టు నిర్ధారణ కావడంతో ఆమెను అరెస్ట్ చేశారు.
  • డాక్టర్ షాహీన్ సయీద్, ఇతర వైద్యులతో కలిసి దేశవ్యాప్తంగా భారీ ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.

సమాజాన్ని ఆలోచింపజేసిన ఘటనలు

ఈ కేసులు మహిళల పాత్రపై(Crime 2025) కొత్త చర్చకు తెరలేపాయి. నేరాలు లింగభేదం లేకుండా జరుగుతాయని, చట్టం ముందు అందరూ సమానమే అన్న అంశాన్ని ఈ సంఘటనలు మరోసారి గుర్తుచేశాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870