हिन्दी | Epaper
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Breaking News: దక్షిణ పెరూలో లోయలో పడ్డ బస్సు.. 37 మంది దుర్మరణం

Sushmitha
Breaking News: దక్షిణ పెరూలో లోయలో పడ్డ బస్సు.. 37 మంది దుర్మరణం

Breaking News ఈమధ్య కాలంలో బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతవారంలో చేవేళ్లలో బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో 24 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. గతమాసంలో కర్నూలు(Kurnool) సమీపంలో కావేరీ బస్సు(Kaveri Bus) బైక్ కు ఢీకొని దూసుకెళ్లడంతో బస్సు మంటల్లో చిక్కుకునిపోయింది. ఈ దుర్ఘటనలో 19మంది ప్రయాణికులు మంటలకు ఆహుతి అయ్యారు.

పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వాహనాన్ని నడిపే డ్రైవర్లు అతివేగం, నిర్లక్ష్యం, నిద్రమత్తు, తాగి వాహనాలు నడపడం వంటి వల్లే అధికంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మితిమీరి వేగంతో ముందు వాహనాలను ఓవర్ టేక్ చేయడం, మద్యం మత్తులో వాహనాలను నడపడంతో రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. తాజాగా దక్షిణ పెరూలోని అరెక్విసాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 Read Also: AP: వేగవంతంగా రూప్ టాప్ సోలార్ అమలు

Breaking News
Breaking News

క్షణాల్లో లోయలోపడ్డ బస్సు

దక్షిణ పెరూలోని అరెక్విసా ప్రాంతంలో బస్సు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. లోయలో బస్సు పడిపోవడంతో 37మంది స్పాట్ లోనే దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే బస్సు ఒక వ్యాన్ ను ఢీకొట్టి రోడ్డుపై నుంచి లోయలోకి దూసుకెళ్లిందని తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870