हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

రేప్ కేసులో కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్

Sudheer
రేప్ కేసులో కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ ఎంపీ, కాంగ్రెస్ నేత రాకేశ్ రాథోడ్ అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యారు. ఓ మహిళ తనపై నాలుగు సంవత్సరాలుగా పెళ్లి పేరుతో మోసం చేసి, లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈనెల 17న ఆయనపై కేసు నమోదు చేశారు. మహిళ చేసిన ఆరోపణల ప్రకారం, రాకేశ్ రాథోడ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెతో అనేక సంవత్సరాలు సహజీవనం చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదైన అనంతరం రాకేశ్ రాథోడ్ ముందస్తు బెయిల్ కోసం అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కోర్టు బాధితురాలి ఆరోపణలు గంభీరంగా ఉన్నాయనే ఉద్దేశ్యంతో ఆయన బెయిల్ పిటిషన్‌ను నిన్న తిరస్కరించింది. కోర్టు తీర్పు తర్వాత, పోలీసులు వెంటనే రాకేశ్ రాథోడ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Congress MP Rakesh Rathore
Congress MP Rakesh Rathore

బాధితురాలి భర్త ఆరోపణల ప్రకారం.. రాకేశ్ రాథోడ్ తన అధికారాన్ని ఉపయోగించి కేసును సమాధానం చేసేందుకు ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో కొన్ని రాజకీయ ఒత్తిళ్లను కూడా ఎదుర్కొంటున్నట్లు సమాచారం. బాధితురాలి కుటుంబం, పోలీసులు ఈ కేసును సమగ్రంగా విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఎన్నికల వేళ తాము మహిళల సంక్షేమం గురించి మాట్లాడుతూనే, తమ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తుండగా, పార్టీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

రాకేశ్ రాథోడ్ అరెస్ట్ తర్వాత, సీతాపూర్ ప్రాంతంలోని కాంగ్రెస్ కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ఆరోపణలు పార్టీకి తీవ్ర ప్రతికూలత తెచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో, ఈ కేసు పై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, న్యాయం చేయాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

జియో మరో కదలిక.. ముఖేష్ అంబానీ వైద్య రంగంలో కొత్త అడుగు

జియో మరో కదలిక.. ముఖేష్ అంబానీ వైద్య రంగంలో కొత్త అడుగు

న్యాయ వ్య‌వ‌స్థ‌లో ఓ దుర‌దృష్ట‌క‌ర‌మైన ట్రెండ్ న‌డుస్తోంది : చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌

న్యాయ వ్య‌వ‌స్థ‌లో ఓ దుర‌దృష్ట‌క‌ర‌మైన ట్రెండ్ న‌డుస్తోంది : చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ రూపశిల్పి కన్నుమూత

‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ రూపశిల్పి కన్నుమూత

త్రిపురలో ఇటుకల బట్టీ ప్రమాదం: నలుగురు కార్మికులు మృతి

త్రిపురలో ఇటుకల బట్టీ ప్రమాదం: నలుగురు కార్మికులు మృతి

జనవరి నుంచి ఎంజీ కార్లపై 2% ధరల పెంపు

జనవరి నుంచి ఎంజీ కార్లపై 2% ధరల పెంపు

📢 For Advertisement Booking: 98481 12870