group1 cand

గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన.. లాఠీఛార్జ్ చేసిన పోలీసులు

హైదరాబాద్ అశోక్ నగర్లో గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మెయిన్స్ రీషెడ్యూల్ చేయాలని వారు నిరసనకు దిగగా, పలువురు అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో గాయాలయ్యాయి.ఇక 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు అశోకనగర్ పోలీసుల భారీ బందోబస్తు కొనసాగుతోంది.

మరోపక్క గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నెల 21 నుంచి జరిగే పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థులకు హైకోర్టు డివిజన్ బెంచ్లో చుక్కెదురైంది. వాళ్లు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. పరీక్షల నిర్వహణపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. అటు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ ఉండటంతో అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.

Related Posts
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల దూకుడు రోజురోజుకు పెరుగుతోంది
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల దూకుడు రోజురోజుకు పెరుగుతోంది

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీసులు దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలతో వేగంగా గమ్యస్థానాలను చేరడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి. Read more

తెలంగాణలో తొలి GBS మరణం
gbs cases maharashtra

తెలంగాణలో గిలియన్ బార్ సిండ్రోమ్ (GBS) తో తొలి మరణం సంభవించింది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లి గ్రామానికి చెందిన 25ఏళ్ల వివాహిత ఈ వ్యాధికి బలైంది. నెలరోజుల Read more

ఎమ్మెల్సీ కవిత మామఫై కేసు నమోదు
police van

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మామ రామ్ కిషన్ రావుపై పోలీసు కేసు నమోదయింది.దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌లోని ఆర్‌కేఆర్ అపార్ట్‌మెంట్ ఎదుట ఉన్న స్థలం Read more

ఎమ్మెల్యేకు అర్ధరాత్రి మహిళ న్యూడ్ వీడియోకాల్
woman videocall

ఈ మధ్య రాజకీయ నేతలను మహిళలు వలలో వేసుకుంటూ..వారి రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. రాజకీయ నేతలతో చావు పెంచుకోవడం..ఆ తర్వాత వారితో శారీరక సంబంధాలు ఏర్పరచుకోవడం..వారికీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *