हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Good News : విశాఖకు కాగ్నిజెంట్

Sudheer
Good News : విశాఖకు కాగ్నిజెంట్

విశాఖ నగరానికి గ్లోబల్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ (Cognizant) టెక్నాలజీ సొల్యూషన్స్ భారీ బహుమతిగా రూ.1,582.98 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) నుంచి అన్ని అనుమతులు పొందిన తర్వాత విశాఖలో ప్రపంచ స్థాయి ఐటీ / ఐటీఈఎస్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా పలు రంగాల్లో, ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో యువతకు అవకాశాలు పెరిగేలా చూస్తున్నారని అధికారులు వెల్లడించారు.

8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు – స్థానికులకు పెద్ద ఊరట

ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక కాగ్నిజెంట్ క్యాంపస్‌లో దాదాపు 8,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే పరోక్షంగా మరికొన్ని వేల మంది ఉపాధిని పొందనున్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో ఇది కీలకంగా మారనుంది. ఇది విశాఖను ఐటీ హబ్‌గా మలచే దిశగా ముందడుగు కావడం విశేషం.

21 ఎకరాల భూమి కేవలం 99 పైసలకే – ప్రభుత్వ ప్రత్యేక ఆఫర్

ఈ ఐటీ ప్రాజెక్టు కోసం విశాఖలోని కాపులుప్పాడలో 21.31 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కాగ్నిజెంట్‌ సంస్థకు కేవలం 99 పైసల నామమాత్రపు లీజు ధరకు కేటాయించేందుకు అంగీకరించింది. ఈ నిర్ణయం ప్రభుత్వ ఆత్మీయతను ప్రతిబింబిస్తోంది. పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు.

Read : 8 ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు రద్దు..ఎందుకంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870