CM revanth reddy review with higher officials today

నేడు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై వివరాలను అధికారుల నుంచి తెలుసుకోనున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కోసం ఇంటింటికి సర్వేలు చేపడుతున్న ప్రభుత్వం.. చాలా వరకు సర్వేను పూర్తి చేసింది. అయితే.. సంక్రాంతి తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.

Advertisements

ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించనున్నారు. అంతేకాకుండా.. గత ప్రభుత్వంలో ఉన్న ధరణి పోర్టల్ ని భూభారతిగా మార్చనున్న విషయం తెలిసిందే. అయితే.. భూ భారతిపై కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. నియామక పత్రాలను అందించనున్న ప్రధాని మోడీ అయితే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన భూభారతి బిల్లు, కాస్తు కాలమ్/ అనుభవదారు కాలమ్ ని పునరుద్ధరించడం ద్వారా ఇప్పుడు పెద్ద చర్చ నీయాంశమైంది. దశాబ్దాలుగా భూములు దున్నుకున్న వారి పేర్లు తిరిగి రికార్డుల్లోకి రావడం వల్ల కొన్ని వర్గాలు సంతోషించగా, మరికొన్ని వర్గాలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

Related Posts
Harsha Sai:యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు
Harsha Sai:యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ఇప్పటికే అతనికి వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ Read more

Election Commission of India : చర్చనీయాంశంగా ఉన్న ఆధార్-ఓటరు కార్డు లింకింగ్
Election Commission of India చర్చనీయాంశంగా ఉన్న ఆధార్ ఓటరు కార్డు లింకింగ్

Election Commission of India : చర్చనీయాంశంగా ఉన్న ఆధార్-ఓటరు కార్డు లింకింగ్ దేశవ్యాప్తంగా ఓటర్ల గుర్తింపును మరింత భద్రతతో, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం Read more

పెను ప్రమాదం నుండి బయటపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
mlc naveen

పెను ప్రమాదం నుండి బయటపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇటీవల రోడ్డు ప్రమాదాలు అనేవి అనేకం అవుతున్నాయి. ఇంట్లో నుండి బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరుకునేవరకు Read more

తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి
Professor Balakishtar Reddy as the Chairman of Telangana Higher Education Council

హైదరాబాద్‌: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డిని నియ‌మిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే వైస్‌ చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఇటిక్యాల పురుషోత్తంను నియమించింది. Read more

×