CM Chandrababu Naidu to Tirumala with family today

CM Chandrababu : నేడు కుటుంబసమేతంగా తిరుమలకు సీఎం చంద్రబాబు

CM Chandrababu : సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు, రేపు తిరుమలలో పర్యటించనున్నారు. పర్యటనకు ఇందులో భాగంగానే నేడు రాత్రి తిరుమల చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. రేపు సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి చంద్రబాబు శ్రీవారిని దర్శించుకోనున్నారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ఒక్కరోజు విరాళం అందించనున్నారు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి.

Advertisements
నేడు కుటుంబ సమేతంగా తిరుమలకు

ఒకరోజు మొత్తం ఖర్చు 44 లక్షలు

దీనికి అవసరమైన ఒకరోజు మొత్తం ఖర్చు 44 లక్షల రూపాయలను టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు విరాళంగా అందించనున్నారు. ఈ సందర్భంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డించనున్నారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ప్రతి ఏటా నారా దేవాన్ష్ పుట్టిన రోజు నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆరోజు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాన్ని స్వయంగా వడ్డిస్తారు. ఆ రోజు మొత్తం అయ్యే ఖర్చును చంద్రబాబు కుటుంబం టీటీడీకి అందజేస్తోంది.

ఉగాది పండగను అత్యంత వైభవంగా

కాగా, ఈ నెల 30వ తేదీన తెలుగు సంవత్సరాది ఉగాది పండగ. శ్రీ విశ్వావసు నామ ఉగాది పండగను అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటోన్నారు. అదే రోజున వేలాదిమంది భక్తుల సమక్షంలో శ్రీ‌వారి ఆల‌యంలో ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు.

Related Posts
ట్రాఫిక్ సమస్యలో బెంగళూరు టాప్!
bengaluru traffic

అభివృద్ధి చెందిన నగరాల్లో వాహనాల పెరుగుదల వల్ల ట్రాఫిక్ సమస్యలు పెద్ద సమస్యగా మారాయి. నగరంలో రోజువారీ జీవితంలో ప్రజలు అత్యధిక సమయాన్ని ట్రాఫిక్‌లో గడుపుతున్నారు. ఆసియాలోని Read more

హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్..!
KTR Quash Petition in High Court.

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ తనపై Read more

ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసేందుకు సిద్ధమే : జెలెన్‌స్కీ
ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసేందుకు సిద్ధమే : జెలెన్‌స్కీ

కీవ్ : ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీ ఇటీవల మీడియా ఎదుటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, వాగ్వాదానికి దిగడం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. ట్రంప్‌ తో భేటీ Read more

సుంకంపై చర్చలు ప్రారంభించేందుకు భారత్-అమెరికా అంగీకారం
సుంకంపై చర్చలు ప్రారంభించేందుకు భారత్-అమెరికా అంగీకారం

వాణిజ్యం, సుంకాల సంబంధిత అంశాలపై చర్చలు ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరించారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు. వైట్‌హౌస్‌లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×