amith sha cbn

నేడు అమిత్ షా, నిర్మలతో సీఎం చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న ప్రధాని మోదీతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఈరోజు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. వరద నష్టం, నిధుల విడుదలపై హోంమంత్రి అమిత్ షా తో సమావేశం కానున్నారు. విశాఖ స్టీల్స్టాంట్ విలీన ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చిస్తారు. అలాగే రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై నితిన్ గడ్కరీతో సమాలోచనలు చేస్తారు. పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్తో ఆయన భేటీ కానున్నారు.

Advertisements

వికసిత భారత్‌ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి స్వర్ణాంధ్రను సాధించేలా కేంద్రం మద్దతివ్వాలని ప్రధాని మోడీ కి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ‘స్వర్ణాంధ్ర విజన్‌’ సాకారానికి సంపూర్ణంగా సహకరించాలని కోరారు. సోమవారమిక్కడ ప్రధాని నివాసంలో సీఎం చంద్రబాబు ఆయనతో సుమారు గంట పాటు చర్చించారు. రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై కీలక చర్చలు జరిపారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు డిసెంబరులో శంకుస్థాపన సేందుకు రావలసిందిగా ఇదే సందర్భంగా అభ్యర్థించినట్లు తెలిసింది. అలాగే ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఏపీకి మరిన్ని నిధులిచ్చి ఆదుకోవాలని కోరారు.

Related Posts
ఇళ్ల పట్టాలు రద్దు : ఆందోళనలో జనం
సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో అందించిన ఇళ్ల స్థలాల వ్యవహారంపై సర్కారు ఫోకస్ పెట్టింది.

సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో అందించిన ఇళ్ల స్థలాల వ్యవహారంపై సర్కారు ఫోకస్ పెట్టింది. అప్పట్లో అనర్హులు ఇళ్ల Read more

బాలికపై అత్యాచారం.. నిందితుడిని కొట్టి చంపిన గ్రామస్థులు
The girl was raped.. The vi

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలో జరిగిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామంలో ఓ బాలికపై జరిగిన అత్యాచారం, ఆ తర్వాత గ్రామస్థులు Read more

భైరవ అష్టమి మహోత్సవం..2024 రకాల మిఠాయిలు..84,000 చదరపు అడుగుల రంగోలీతో ప్రపంచ రికార్డు
Bhairava Ashtami Mahotsavam.2024 types of sweets.world record with 84000 square feet Rangoli

హైదరాబాద్‌: అఖిల భారతీయ బతుక భైరవ భక్త మండలి మరియు పార్శ్వ పద్మావతి శక్తి పీఠం, కృష్ణగిరి, తమిళనాడు పీఠాధిపతి డా. వసంత్ విజయ్ జీ మహారాజ్ Read more

CBN చేతకాని పాలనకు యువతి బలి: YCP
వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ల నియామకం

AP: ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో యువతి (17) మృతి చెందడంపై YCP మండిపడింది. 'చంద్రబాబు చేతకాని పాలనకి మరో యువతి బలైపోయింది. బద్వేలులో ఇంటర్ Read more

×