हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

జాట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే.

Divya Vani M
జాట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ పెద్ద మార్పు చూస్తున్నారు.సలార్, కల్కి, పుష్ప 2 లాంటి సినిమాలు బాలీవుడ్ సింగిల్ స్క్రీన్స్‌లోకి కొత్త జోష్ తీసుకువచ్చాయి.మన తెలుగు దర్శకులు,నటులే ఇప్పుడు బాలీవుడ్‌లో మాస్ సినిమాలను పాపులర్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.బాలీవుడ్‌లో ఇప్పటి వరకు మాస్ సినిమాలు ఎప్పుడూ వచ్చాయి, కానీ మన దర్శకుల జోష్ ఇప్పుడు వాళ్ల కంటికి కూడా కనిపిస్తోంది.ఇప్పుడు బాలీవుడ్ దర్శకులు టాలీవుడ్ సినిమా విషయంలో కూడా సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. టాలీవుడ్ నిర్మాత నాగవంశీ ఒక సమయంలో చేసిన కామెంట్స్ బాలీవుడ్‌లో దుమారం రేపాయి.”బాహుబలి, పుష్ప లాంటి సినిమాలు హిందీ ఇండస్ట్రీకి అసలైన మాస్ సినిమాలను పరిచయం చేశాయి” అని నాగవంశీ అన్నారు.

ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌పై చేస్తున్న ప్రభావం గురించి చాలామంది ఆలోచించటానికి ప్రేరణ ఇచ్చాయి. ముఖ్యంగా,ఈ సినిమాలు బాలీవుడ్ సింగిల్ స్క్రీన్లు మీద మంచి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మాస్ సినిమాల మజా గురించి బాలీవుడ్ ప్రేక్షకులు కొత్తగా తెలుసుకుంటున్నారు.ఒకప్పుడు బాలీవుడ్‌లో మాస్ సినిమాలు ఉండేవి కానీ, ఇన్నేళ్లుగా ఇలాంటి సినిమాలు ఊహించినా,వారు ఊహించని స్థాయిలో వాటిని మనం పరిచయం చేస్తున్నాం. మన తెలుగు దర్శకుల దూకుడుతో బాలీవుడ్ దర్శకులంతా మరింత పనిలో పడిపోతున్నారు.ఇప్పుడు, మన సౌత్ సినిమాలు బాలీవుడ్‌లో పెద్ద హిట్ అవుతున్నాయి.

బాలీవుడ్ హీరోలు కూడా సౌత్ నుండి వచ్చిన దర్శకులపై పెద్ద అంగీకారం చూపుతున్నారు. “జాట్” సినిమా ఓ పెద్ద ఉదాహరణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్‌ని మరింత స్టైలిష్ మాస్ పాత్రలో చూపించారు. గతంలో కూడా సన్నీ డియోల్ మాస్ సినిమాలు చేశాడు కానీ, గోపీచంద్ మలినేని చూపించిన మాస్ అవతార్ వేరు. ఈ “జాట్” సినిమా మైత్రి మూవీ మేకర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నారు. సన్నీ డియోల్ “గదర్ 2” సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన తర్వాత, “జాట్” మీద ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870