హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 7.2 అడుగుల బాలు కాంస్య (SP Balasubrahmanyam)విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ సాయంత్రం రవీంద్రభారతిలో 50 మందితో సంగీత విభావరి ఏర్పాటు చేశారు.ఈ సంగీత కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. బాలు గారి స్వరాలు మరోసారి రవీంద్రభారతి వేదికపై మార్మోగనున్నాయి.
Read Also: SP Balasubrahmanyam: రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: