हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Siddhu Jonnalagadda: కోహినూర్‌ వజ్రం తిరిగి తీసుకొస్తానంటున్న సిద్దు జొన్నలగడ్డ

Divya Vani M
Siddhu Jonnalagadda: కోహినూర్‌ వజ్రం తిరిగి తీసుకొస్తానంటున్న సిద్దు జొన్నలగడ్డ

తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సిద్దు జొన్నలగడ్డ, “డీజే టిల్లు”తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. ప్రస్తుతం, ఆయన రెండు కొత్త చిత్రాలలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఒకటి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న “జాక్” చిత్రం కాగా, మరొకటి కోన నీరజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “తెలుసు కదా” అనే సినిమా. ఈ రెండు ప్రాజెక్టులతో పాటు, సిద్దు తాజాగా మరో ప్రాజెక్ట్‌కు కూడా సైన్ చేశాడు. ఇది తనకు పూర్తి భిన్నమైన పాత్రగా ఉండబోతుంది.

ఈ కొత్త చిత్రం రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ కథలో ప్రధానాంశం కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుంది. కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడమే ఈ సినిమా యొక్క ప్రాథమిక కథ. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విజయదశమి పర్వదినం సందర్భంగా విడుదల చేయడం జరిగింది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సామ్రాజ్యవాదం కాలంలో కోహినూర్ వజ్రం విదేశాలకు ఎగరిపోయిన కథకు ఆధారంగా, దీనిని తిరిగి స్వదేశానికి తెచ్చే యాత్రగా ఉండనుంది. భద్రకాళి మాత మహిమతో సంబంధం ఉన్న ఈ చారిత్రక కథ అనేక అనూహ్య మలుపులు తన్నించేలా రూపొందనుందని మేకర్స్‌ అంటున్నారు.

ఈ చిత్రం సొషియో-ఫాంటసీ డ్రామా జానర్‌లో తెరకెక్కనుంది. భారతీయ సినిమాల్లో ఇంతవరకు ఎవరూ ప్రయోగించని కొత్త కాన్సెప్ట్‌ను ఈ చిత్రంతో తెరపైకి తీసుకురాబోతున్నట్లు దర్శకుడు రవికాంత్ అన్నారు. కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం వంటి సంచలన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా 2026 జనవరిలో విడుదల చేయాలనే యోచనలో ఉన్నట్లు నిర్మాతలు వెల్లడించారు. రవికాంత్, తన గత చిత్రం “క్షణం”తో మంచి పేరుతెచ్చుకున్నాడు. అలాగే, సిద్దుతో కలిసి గతంలో తీసిన “కృష్ణ అండ్ హిజ్ లీల” చిత్రం కూడా సక్సెస్ కావడంతో, ఈ కాంబినేషన్ పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇంతకు ముందు ఎవరూ చేయని ప్రయత్నంగా ఈ సినిమా ప్రేక్షకులను అద్భుతమైన విశ్వంలోకి తీసుకెళ్లేలా ఉండనుందని, సిద్దు ఈ సినిమాలో మరో విభిన్నమైన పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870