हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest News: Boyapati Srinu: మోహన్ భగవత్ ని కలిసిన బోయపాటి

Anusha
Latest News: Boyapati Srinu: మోహన్ భగవత్ ని కలిసిన బోయపాటి

పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ‘ అఖండ 2 : తాండవం’ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంటోంది. శనివారం బోయపాటి శ్రీను (Boyapati Srinu) దిల్లీలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోహన్‌ భగవత్‌ ‘అఖండ 2’ ప్రయత్నాన్ని ప్రశంసించినట్లు చిత్రబృందం తెలిపింది. సమాజానికి సానుకూల దిశను చూపించే, విలువలతో కూడిన ఇలాంటి చిత్రాలు మరింతగా రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారని సమాచారం.

Read Also: Sunny Deol new movie : సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

మాపై మరింత బాధ్యతని పెంచింది

దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.. “దేశం, ధర్మం, దైవం వంటి మనవైన మూల విలువల్ని నేటి తరానికి తెలియజెప్పాలనే సంకల్పంతోనే ‘అఖండ 2: తాండవం’ చిత్రాన్ని రూపొందించాం. మా ప్రయత్నానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఆశీర్వాదం లభించడం మా బృందానికి దక్కిన గౌరవం. ఇది మాపై మరింత బాధ్యతని పెంచింది” అని ఆయన అన్నారు. ఈ భేటీ సినిమాకు వస్తున్న ఆదరణకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చిందని సినీ వర్గాలు అంటున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రెండేళ్లుగా ఉపయోగించని బ్యాంక్ ఖాతాలపై కీలక RBI నియమాలు

రెండేళ్లుగా ఉపయోగించని బ్యాంక్ ఖాతాలపై కీలక RBI నియమాలు

22 మంది మావోయిస్టులు లొంగుబాటు
0:39

22 మంది మావోయిస్టులు లొంగుబాటు

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

శ్రీనగర్‌లో అగ్ని ప్రమాదం.. రెండు ఇళ్లు దగ్ధం

శ్రీనగర్‌లో అగ్ని ప్రమాదం.. రెండు ఇళ్లు దగ్ధం

రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి రిజిజు తీవ్ర ఆరోపణలు

రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి రిజిజు తీవ్ర ఆరోపణలు

హిమాంత ‘అస్సాం జిన్నా’ .. గౌరవ్‌ గొగోయ్‌ విమర్శలు

హిమాంత ‘అస్సాం జిన్నా’ .. గౌరవ్‌ గొగోయ్‌ విమర్శలు

ఇండియా పోస్టల్ GDS అప్లికేషన్ కరెక్షన్ విండో ప్రారంభం

ఇండియా పోస్టల్ GDS అప్లికేషన్ కరెక్షన్ విండో ప్రారంభం

భారత్–ఫ్రాన్స్ మధ్య హామర్ క్షిపణుల సంయుక్త అభివృద్ధి ఒప్పందం

భారత్–ఫ్రాన్స్ మధ్య హామర్ క్షిపణుల సంయుక్త అభివృద్ధి ఒప్పందం

దుస్తులు లాగటం కూడా అత్యాచార యత్నమే

దుస్తులు లాగటం కూడా అత్యాచార యత్నమే

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

కొంక‌ణ్ తీరంలో క‌నువిందు చేసిన 75 డాల్ఫిన్లు

కొంక‌ణ్ తీరంలో క‌నువిందు చేసిన 75 డాల్ఫిన్లు

ఏఐ సమ్మిట్ హాజరుకానున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

ఏఐ సమ్మిట్ హాజరుకానున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

📢 For Advertisement Booking: 98481 12870