हिन्दी | Epaper

Latest News: Boyapati Srinu: మోహన్ భగవత్ ని కలిసిన బోయపాటి

Anusha
Latest News: Boyapati Srinu: మోహన్ భగవత్ ని కలిసిన బోయపాటి

పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ‘ అఖండ 2 : తాండవం’ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంటోంది. శనివారం బోయపాటి శ్రీను (Boyapati Srinu) దిల్లీలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోహన్‌ భగవత్‌ ‘అఖండ 2’ ప్రయత్నాన్ని ప్రశంసించినట్లు చిత్రబృందం తెలిపింది. సమాజానికి సానుకూల దిశను చూపించే, విలువలతో కూడిన ఇలాంటి చిత్రాలు మరింతగా రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారని సమాచారం.

Read Also: Sunny Deol new movie : సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

మాపై మరింత బాధ్యతని పెంచింది

దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.. “దేశం, ధర్మం, దైవం వంటి మనవైన మూల విలువల్ని నేటి తరానికి తెలియజెప్పాలనే సంకల్పంతోనే ‘అఖండ 2: తాండవం’ చిత్రాన్ని రూపొందించాం. మా ప్రయత్నానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఆశీర్వాదం లభించడం మా బృందానికి దక్కిన గౌరవం. ఇది మాపై మరింత బాధ్యతని పెంచింది” అని ఆయన అన్నారు. ఈ భేటీ సినిమాకు వస్తున్న ఆదరణకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చిందని సినీ వర్గాలు అంటున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మోదీ సర్కార్ డబుల్ ధమాకా, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

మోదీ సర్కార్ డబుల్ ధమాకా, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

వంటగ్యాస్ ఆందోళనపై మోదీ సమీక్ష, ఉత్పత్తి పెంపు ఆదేశాలు

వంటగ్యాస్ ఆందోళనపై మోదీ సమీక్ష, ఉత్పత్తి పెంపు ఆదేశాలు

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

📢 For Advertisement Booking: 98481 12870