మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యం – ఆసుపత్రిలో చేరిక

మెగాస్టార్:అస్వస్థతకు గురైన చిరంజీవి తల్లి

అస్వస్థతకు గురైన చిరంజీవి తల్లి

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. శుక్రవారం తెల్లవారుజామున ఆమెను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ విషయంపై ఇప్పటి వరకు మెగా కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Advertisements
చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యానికి

అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలో ఉన్న కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన అధికారులతో నిర్వహించాల్సిన సమీక్షలను కూడా వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.

అంజనాదేవి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. ఇటీవలే చిరంజీవి కుటుంబం ఆమె జన్మదినాన్ని ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు సంబంధించిన వీడియోను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషయంలో మెగా ఫ్యామిలీ నుంచి అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై హీరో విజయ్ కీలక నిర్ణయం
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై హీరో విజయ్ కీలక నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న ప్రముఖ సినీ నటుడు తలపతి విజయ్, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన క్రమంలోనే వక్ఫ్ సవరణ చట్టం – 2025 పై Read more

అందుకే రష్మికను మా సినిమా నుంచి తీసేసాం
Rashmika Mandanna

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న రష్మిక మందన్నా తన కెరీర్‌లో దూసుకుపోతుంది. తక్కువ సమయంలోనే అత్యధిక సంఖ్యలో హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆమె, Read more

చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేస్తాం: CM చంద్రబాబు
cbn 0chit

ఆంధ్రప్రదేశ్‌లోని సాయిసాధన చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇటీవల ఆయన సచివాలయం నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా, Read more

తెలంగాణకు తీరప్రాంతం లేని లోటును పూడ్చుతాం – సీఎం రేవంత్
cm revanth davos

తెలంగాణ రాష్ట్రానికి తీరప్రాంతం లేకపోవడంతో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు మచిలీపట్నం పోర్టును ప్రత్యేక రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానం చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. Read more

×