हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Chhattisgarh in Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్

Divya Vani M
Chhattisgarh in Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్

Chhattisgarh in Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్ ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 17 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 11 మంది మహిళలు ఉన్నారు. మృతులలో కీలక మావోయిస్టు నేత, దర్బా డివిజన్‌ కమిటీ కార్యదర్శి జగదీశ్‌ కూడా ఉన్నారు.ఈ సంఘటన శనివారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కెర్లపాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఉప్పంపల్లి అటవీ ప్రాంతంలో జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టుల సంచారంపై ముందస్తు సమాచారం రావడంతో డీఆర్‌జీ (District Reserve Guard), సీఆర్‌ఎఫ్‌ (CRPF 159th బెటాలియన్) ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ దాడిలో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు.ఈ ఎదురుకాల్పుల్లో మృతి చెందిన వారిలో దర్బా డివిజన్‌ కమిటీ కార్యదర్శి, ప్రత్యేక జోనల్‌ కమిటీ సభ్యుడు కుహ్దామి జగదీశ్‌ అలియాస్‌ బుధ్రా ఉన్నారు.

Chhattisgarh in Encounter ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్
Chhattisgarh in Encounter ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్

ఇతనిపై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. గతంలో జరిగిన పలు దాడుల్లో జగదీశ్‌ నేరుగా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలకు చెందిన నలుగురు జవాన్లు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు డీఆర్‌జీ, ఒకరు సీఆర్‌ఎఫ్‌ జవాను. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా రాయ్‌పూర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఐజీ సందర్‌రాజ్‌ తెలిపారు.మార్చి 20న బీజాపూర్‌, కాంకేర్‌ జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మరణించగా, తాజా ఎన్‌కౌంటర్‌లో 17 మంది మరణించారు. రెండు ఎన్‌కౌంటర్లలో కలిపి 43 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 25 మంది మహిళలు ఉన్నారు.జగదీశ్‌ గతంలో పలు హత్యాకాండలకు పాల్పడ్డ మావోయిస్టు నేతగా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా: 2013లో ఛత్తీస్‌గఢ్‌లో 30 మంది కాంగ్రెస్‌ నాయకుల హత్య 2023లో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చి 10 మంది హత్య ఒకే నెలలో వరుసగా భారీ ఎన్‌కౌంటర్లు జరగడం, మావోయిస్టు మరణాలు నమోదవడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పందించారు. ఇకనైనా మావోయిస్టులు లొంగిపోవాలని, లేకపోతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఘర్షణ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో 15 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. అలాగే, బీజాపూర్‌ జిల్లాలో మరో చిన్న ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందాడు.అయితే, ఈ ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల సంఘాలు, కమ్యూనిస్ట్‌ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

సీపీఐ (ఎంఎల్) మాస్‌ లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ, దండకారణ్యంలో మావోయిస్టులపై నరమేధం ఆపాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. అలాగే తెలంగాణ పౌరహక్కుల సంఘం నాయకులు లక్ష్మణ్‌ గడ్డం, నారాయణరావు ఈ ఎన్‌కౌంటర్‌ బూటకమని ఆరోపించారు.ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు ఆపరేషన్‌ను మరింత ఉద్ధృతం చేస్తున్నాయి. లొంగిపోయే మార్గాన్ని ఎంచుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. మరోవైపు, మావోయిస్టులు ఆలోచన మార్చుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని భారీ ఎదురుకాల్పులు జరగొచ్చనే భయాలు ఉన్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్

ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్

రామ్మోహన్ నాయుడికి ప్రధాని మోదీ గ్రీటింగ్స్

రామ్మోహన్ నాయుడికి ప్రధాని మోదీ గ్రీటింగ్స్

పాకిస్తాన్ కు ఆఫ్ఘాన్ షాక్.. కునార్ నదిపై ప్రాజెక్టు తాలిబన్ ఆమోదం

పాకిస్తాన్ కు ఆఫ్ఘాన్ షాక్.. కునార్ నదిపై ప్రాజెక్టు తాలిబన్ ఆమోదం

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్

చైనా నేరగాడితో దోస్తీ చేసిన ముంబయి సైబర్ నేరస్థుడు అరెస్టు

చైనా నేరగాడితో దోస్తీ చేసిన ముంబయి సైబర్ నేరస్థుడు అరెస్టు

ఉపాధిహామీ నుంచి గాంధీ పేరు తొలగించడం దారుణం

ఉపాధిహామీ నుంచి గాంధీ పేరు తొలగించడం దారుణం

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి, వెండిలోనూ జోరు, తాజా రేట్లు ఇవే…

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి, వెండిలోనూ జోరు, తాజా రేట్లు ఇవే…

నెహ్రూకు ఎవరు లేఖలు రాశారు? వాటిలో ఏముందో తెలిస్తే షాక్ అవుతారు!…

నెహ్రూకు ఎవరు లేఖలు రాశారు? వాటిలో ఏముందో తెలిస్తే షాక్ అవుతారు!…

రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు?

రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు?

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు

గ్రామ ప్రజాస్వామ్యాన్ని మింగేస్తున్న డబ్బు రాజకీయాలు

గ్రామ ప్రజాస్వామ్యాన్ని మింగేస్తున్న డబ్బు రాజకీయాలు

📢 For Advertisement Booking: 98481 12870