हिन्दी | Epaper
ఏపీలో ‘అటల్-మోదీ సుపరిపాలన’ బస్సు యాత్ర ప్రయాణికులకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం, విక్సిత్ భారత్… నేటి బంగారం ధర సుప్రీంకోర్టు తీర్పు అమెరికాకే ముప్పు..ట్రంప్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ నేడు భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు ఏపీలో ‘అటల్-మోదీ సుపరిపాలన’ బస్సు యాత్ర ప్రయాణికులకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం, విక్సిత్ భారత్… నేటి బంగారం ధర సుప్రీంకోర్టు తీర్పు అమెరికాకే ముప్పు..ట్రంప్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ నేడు భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు ఏపీలో ‘అటల్-మోదీ సుపరిపాలన’ బస్సు యాత్ర ప్రయాణికులకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం, విక్సిత్ భారత్… నేటి బంగారం ధర సుప్రీంకోర్టు తీర్పు అమెరికాకే ముప్పు..ట్రంప్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ నేడు భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు ఏపీలో ‘అటల్-మోదీ సుపరిపాలన’ బస్సు యాత్ర ప్రయాణికులకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం, విక్సిత్ భారత్… నేటి బంగారం ధర సుప్రీంకోర్టు తీర్పు అమెరికాకే ముప్పు..ట్రంప్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ నేడు భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు

అంజీర పండుతో చర్మానికి సహజ నిగారింపు..

pragathi doma
అంజీర పండుతో చర్మానికి సహజ నిగారింపు..

అంజీర పండు ఆరోగ్యానికి మాత్రమే కాక, చర్మానికి కూడా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. మీ ముఖాన్ని అంజీర పండుతో ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. అంజీరలో పుష్కలంగా ఉన్న విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మరియు సహజ మిశ్రమాలు చర్మానికి అద్భుతమైన లాభాలు అందిస్తాయి. ఈ పండులోని పోషకాలు ఉత్పన్నమైన ఫ్రీ రాడికల్స్‌ ను పోరాడటానికి సహాయపడతాయి. తద్వారా చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.అంజీరలో ఉన్న పెనోల్స్‌ వంటి సహజ పదార్థాలు సూర్యరశ్మి వల్ల ఏర్పడే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఎక్కువ సమయం సూర్యకిరణాలకు గురైన చర్మం పెగ్మెంటేషన్, మచ్చలతో బాధపడుతుంటుంది.

ఇది ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా చర్మానికి సహజమైన నిగారింపును ఇస్తుంది.చర్మం ప్రకాశవంతంగా కనిపించడానికి అంజీరని ఇలా ఉపయోగించవచ్చు: రెండు అంజీర పండ్లను మెత్తగా ముద్దగా చేసుకోవాలి. తర్వాత దానికి రెండు చెంచాల పాలు మరియు చెంచా తేనెను కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి వేసుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత నీటితో కడిగితే ముఖం ప్రకాశవంతంగా, నిగారింపుతో కనిపిస్తుంది.

అంజీరను నేరుగా తినడం కూడా చర్మాన్ని పోషించడానికి దోహదపడుతుంది.రోజు అంజీర తినడం వల్ల చర్మం మరింత హైడ్రేటెడ్‌గా ఉండి, సహజ రక్షణ పొర ఏర్పడుతుంది. ఈ విధంగా మీరు మీ చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యకరంగా మార్చుకోగలుగుతారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870