Chandrababu's visit to tirupathi from today

నేడు పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన..!

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట మండలం యల్లమందలో సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. శారమ్మ అనే మహిళకు వితంతు పెన్షన్, ఏడుకొండలు అనే వృద్దుడికి వృద్ధాప్య పెన్షన్ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వనున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు గొట్టిపాటి, అనగాని,రామనారాయణరెడ్డి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. యల్లమంద గ్రామస్తులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి ఉంటుంది. కోటప్పకొండ త్రికోటేస్వరుణ్ణి చంద్రబాబు దర్శించుకోనున్నారు. పలువురు మంత్రులు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో యల్లమంద చుట్టుపక్కల మూడంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.

మరోవైపు..ఏపీలో ఈరోజు ఉదయం నుంచి ముమ్మరంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. ఈ మేరకు 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.2717 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో 31వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. జనవరి 1కి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమాని ప్రభుత్వం చేపట్టింది.

Related Posts
వారణాసి రైల్వే స్టేషన్‌ వద్ద భారీ అగ్నిప్రమాదం.. 200 బైక్‌లు దగ్ధం
Huge fire at Varanasi railway station. 200 bikes burnt

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాంట్‌ రైల్వే స్టేషన్‌ లోని పార్కింగ్‌ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు Read more

ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల దరఖాస్తు గడువు పెంపు
Extension of application de

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును పొడిగించారు. ఈ నెల 16వ తేదీ వరకు గడువు పెంచినట్టు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ Read more

అమెరికా యుద్ధాన్ని కోరుకుంటే యుద్ధమే ఇస్తాం: చైనా
12 మంది చైనా హ్యాకర్లపై అమెరికా క్రిమినల్ అభియోగాలు

బీజీంగ్‌: ఆసియా దిగ్గజం చైనాపై పరస్పర సుంకాలు విధిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ చేసారు. అమెరికా వాణిజ్య యుద్ధం చేయడానికి నిశ్చయించుకుంటే మేం మాత్రం ఎందుకు Read more

శీతాకాలంలో బాదం తింటే ఎన్ని ప్రయోజనలో తెలుసా..?
badam

శీతాకాలంలో అనారోగ్యాలు తరచుగా మనల్ని వేధిస్తుంటాయి. ఇలాంటి కాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అత్యంత అవసరం. బాదం గింజలు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయని పోషకాహార Read more