हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

AP : రాష్ట్రంలోని 40 ప్రాజెక్టులకు కేంద్రం నిధులు

Sudheer
AP : రాష్ట్రంలోని 40 ప్రాజెక్టులకు కేంద్రం నిధులు

ఆంధ్రప్రదేశ్‌(AP)లో పట్టణాభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి భారీగా నిధులు (Huge funding from the centre) విడుదలయ్యాయి. రాష్ట్రంలోని 40 ప్రాజెక్టులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూ.1,067 కోట్లు మంజూరు చేసినట్లు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. ఈ నిధులు రాష్ట్రంలో కార్పొరేషన్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఉపయోగపడనున్నాయి.

అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా నిధులు


అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ నిధులు విడుదలయ్యాయని ఆయన తెలిపారు. మొదటగా ప్రాథమికంగా రూ.422 కోట్లు మాత్రమే కేటాయించగా, టీడీపీ పార్లమెంటరీ నేతల ప్రత్యేక స్పందనతో కేంద్రాన్ని మరోసారి సంప్రదించగా ఆ మొత్తాన్ని రూ.1,067 కోట్లకు పెంచినట్లు తెలిపారు.

కార్పొరేషన్ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం


ఈ నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, పార్కులు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రాంతాల్లో వేగంగా పనులు ప్రారంభించనున్నారు. కేంద్రం సహకారం వల్ల రాష్ట్రంలో పట్టణాభివృద్ధి మరింత దూసుకెళ్లే అవకాశముందని టీడీపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870