हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

మల్లన పై కేసు.

Anusha
మల్లన పై కేసు.

చింత‌పండు న‌వీన్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్నపై అల్వాల్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ఈ నెల 4న వ‌రంగ‌ల్‌లో జ‌రిగిన బీసీ సభ‌లో ఆయ‌న అగ్ర‌వ‌ర్ణాల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ స్థానిక నేత‌లు చేసిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన‌ట్లు ఇన్‌స్పెక్ట‌ర్ రాహుల్‌దేవ్ వెల్ల‌డించారు. ఇక ఇదే సభ‌లో చేసిన వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ పీసీసీ క్ర‌మశిక్ష‌ణా క‌మిటీ ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్నకు గురువారం నాడు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం బీసీ కుల గ‌ణ‌న స‌ర్వే నివేదిక‌ను అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టిన విష‌యం తెలిసిందే.
అయితే, ఈ స‌ర్వేలో బీసీల సంఖ్య‌ను త‌క్కువ చేసి చూపించారంటూ ఆయ‌న సొంత పార్టీ స‌ర్కార్‌పైనే తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌ల్ల‌న్న చేసిన వ్యాఖ్య‌లు కాంగ్రెస్‌ను తీవ్ర విమ‌ర్శ‌ల‌పాలు చేసింది. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు బీసీ జ‌నాభా త‌గ్గ‌డంపై క‌న్నెర్ర చేస్తున్నాయి. దాంతో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ కోరుతూ టీపీసీసీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

teenmar mallanna 1

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870