हिन्दी | Epaper
మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

గిరిజన నిరుద్యోగులకు శుభవార్త!

pragathi doma
గిరిజన నిరుద్యోగులకు శుభవార్త!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా గిరిజనులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది .
AP లో ఉన్న డీఎస్సీ కి ప్రిపేర్ అయ్యే sc,st లకు ఉచిత శిక్షణ , ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయనుంది .

దీనికి అర్హులు కావాలి అంటే అక్టోబర్ 27 న జరిగే స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది . దీనికి అప్లై చేసుకోడానికి అక్టోబర్ 11 రోజున ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి . ఈ పరీక్ష Hallticket లను అక్టోబర్ 22 నుండి 25 వరకి డౌన్లోడ్ చేస్కోవచ్చు. దరఖాస్తులు చేసుకునేందుకు ఈ నెల 21 తుది గడువు. నవంబర్ 11 , 2024 నుండి క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇందులో ఎంపిక అయితే మూడు నెలలు పాటు అన్ని సౌకర్యాలు ఉచితమే.

ఇలాంటి అవకాశం కోసం నిరుద్యోగులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కావున ప్రతి ఒక్క గిరిజన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవల్సిందిగా ప్రభుత్వం కోరుతుంది. ఈ నోటిఫికేషన్ కి అర్హులైన sc, st అభ్యర్థులు జ్ఞానభూమి website ద్వారా అక్టోబర్ 21 లోపు ఆన్లైన్ లో అప్లై చేస్కోవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870