Cabinet meeting concludes.. Approval of several key issues

AP: ముగిసిన మంత్రివర్గ సమావేశం.. పలుకీలక అంశాలకు ఆమోదం

AP: ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించిన ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ డ్రోన్‌ కార్పొరేషన్‌ను (ఏపీడీసీ) ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్‌ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్‌ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది.

Advertisements
ముగిసిన మంత్రివర్గ సమావేశం పలు

క్యాబినెట్‌లో ఆమోదం పొందిన అంశాలు..

.అనకాపల్లి జిల్లాలోని డీఎల్‌పురం వద్ద క్యాపిటివ్‌ పోర్టు ఏర్పాటుకు ఆమోదం
.త్రీ స్టార్‌, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్‌ ఫీజుల కుదింపునకు ఆమోదం. బార్‌ .లైసెన్స్‌ల ఫీజును రూ.25లక్షలకు కుదిస్తూ ఆమోదం
.యువజన, పర్యాటక శాఖ జీవోల ర్యాటిఫికేషన్‌కు ఆమోదం
.రూ.710కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం
.ఏపీ మీడియా అక్రిడేషన్‌ నిబంధనలు-2025కి ఆమోదం
.నాగార్జునసాగర్‌ లెఫ్ట్‌ బ్రాంచ్‌ కెనాల్‌ రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం
.జలహారతి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేందుకు ఆమోదం. జలహారతి కార్పొరేషన్‌ ద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన

Related Posts
ఇక పై ప్రతిపక్షం ఆటలు చెల్లవు : విజయశాంతి
The opposition games will no longer be valid ..Vijayashanti

హైదరాబాద్‌: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో విజయశాంతి పేరు ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఆమె స్పందించారు. ఉద్యమ కారులకు సంతోషంగా ఉంది. 28 Read more

చైనా “ప్రేమ విద్య” ద్వారా యువతలో మంచి దృక్పథాలను పెంచాలనుకుంటున్నదా?
China Medical University

చైనా వివాహం, ప్రేమ, సంతానం మరియు కుటుంబం పై సానుకూల దృక్పథాలను పెంచేందుకు "ప్రేమ విద్య"ను విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టాలని కోరుకుంటోంది. ఈ చర్య దేశంలోని జనాభా పెరుగుదలని Read more

సోషల్ మీడియా విషయంలో తగ్గేదేలే అంటున్న రోజా
roja

సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోస్టులు పెడుతూనే ఉంటామని YCP నేత ఆర్కే రోజా స్పష్టం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకు సూపర్‌సిక్స్‌ పేరుతో ఇచ్చిన Read more

విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ : కేంద్రం ఉత్తర్వులు
Visakhapatnam Railway Zone.. Central Orders

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కేంద్రం శుభవార్త అందించింది. చాలాకాలంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికగా మారిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని నిర్ణయించడంతో పాటు, విశాఖ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×