हिन्दी | Epaper
HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Telugu News: Nepal Govt-నేపాల్ లో ఫేస్ బుక్, ఎక్స్, వాట్సాప్ లపై నిషేధం

Pooja
Telugu News: Nepal Govt-నేపాల్ లో ఫేస్ బుక్, ఎక్స్, వాట్సాప్ లపై నిషేధం

Nepal Govt: నేపాల్ ప్రభుత్వం ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్, వాట్సాప్ వంటి 26 ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా నమోదు చేసుకోకపోవడమే ఈ నిషేధానికి(to ban) ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ మేరకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆయా సైట్ల సేవలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు

Nepal Govt

నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, దేశంలో పనిచేసే అన్ని సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వ అధికారుల వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి, మరియు అభ్యంతరకరమైనకంటెంట్‌ను పర్యవేక్షించాలి. ఈ ఆదేశాలను అమలు చేయడానికి ప్రభుత్వం సోషల్ మీడియా కంపెనీలకు ఏడు రోజుల గడువు ఇచ్చింది. కానీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్, రెడ్డిట్ వంటి 26 ప్రధాన కంపెనీలు గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. దీంతో నేపాల్ (Nepal) టెలికమ్యూనికేషన్ అథారిటీకి వాటిపై నిషేధం విధించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇది తాత్కాలిక నిషేధమని, కంపెనీలు రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన వెంటనే సేవలను తిరిగి పునరుద్ధరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనుచిత కంటెంట్‌ను నియంత్రించి, దేశంలో సామాజిక సామరస్యాన్ని కాపాడటమే తమ లక్ష్యమని పేర్కొంది. నేపాల్ ప్రభుత్వం గతంలోనూ 2023లో టిక్‌టాక్‌పై కూడా ఇలాంటి నిషేధాన్ని విధించింది.

సోషల్ మీడియా సైట్లపై నిషేధానికి కారణం ఏమిటి?

ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం ప్రధాన కారణం.

ఏయే ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించారు?

ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్, వాట్సాప్‌తో సహా మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఈ నిషేధం అమలవుతుంది

Read hindi news : hindi.vaartha.com

Read also :

https://vaartha.com/grants-10-lakh-grant-for-telugu-language-institute-dr-riaz/hyderabad/540713/#google_vignette

:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870