हिन्दी | Epaper
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్

Reliance Jio: యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్

Tejaswini Y
Reliance Jio: యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్

దేశీయ టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న రిలయన్స్ జియో(Reliance Jio), తక్కువ బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.91తో 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌ను జియోఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

Read also: Grok : ‘గ్రోక్’ అశ్లీల కంటెంట్ పై కేంద్రం సీరియస్

Reliance Jio
Reliance Jio: good news for users.. Recharge for Rs. 91

ఈ ప్లాన్‌లో భాగంగా అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యంతో పాటు మొత్తం 3 GB డేటా లభిస్తుంది. ఇందులో రోజుకు 100 MB చొప్పున 2.8 GB డేటా, అదనంగా 200 MB బోనస్ డేటాను జియో అందిస్తోంది. అలాగే 28 రోజుల కాలవ్యవధిలో 50 SMSలు వినియోగించుకోవచ్చు. రోజువారీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత కూడా వినియోగదారులు 64 kbps వేగంతో ఇంటర్నెట్ సేవల (Internet services)ను కొనసాగించవచ్చని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో కాలింగ్, డేటా అవసరాలున్న వినియోగదారులకు ఈ ప్లాన్ అనువుగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇదే సమయంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం జియో అత్యంత తక్కువ ధరలో అందిస్తున్న ప్లాన్ రూ.189గా ఉంది. ఈ ప్లాన్‌కు కూడా 28 రోజుల వ్యాలిడిటీ ఉండటంతో బడ్జెట్ రీచార్జ్ కోసం వెతుకుతున్న వినియోగదారులకు ఇది మంచి ఎంపికగా మారనుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870