हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Telugu News:Railway-రైల్వే ప్రయాణీకులకు శుభవార్త

Pooja
Telugu News:Railway-రైల్వే ప్రయాణీకులకు శుభవార్త

నవరాత్రి, దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లు, రైల్వేస్టేషన్లు(Railway stations), ప్లాట్ఫార్మ్లు, కంపార్ట్మెంట్స్ లో విక్రయించే రైల్ నీర్ వాటర్ బాటిల్ ధరను తగిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటివరకూ రైల్ నీరు వాటల్ ధర లీటర్ రూ.15కు విక్రయిస్తుండగా ఆ ధరను రూ.14కుతగ్గించింది. అలాగే 500 ఎంఎల్ హాఫ్ లీటర్ బాటిల్ ధరను కూడా తగ్గించింది. హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.1 తగ్గించింది. గతంలో రూ. ఉన్న హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ధర ఇప్పుడు కేవలం రూ.9లకే లభించనుంది. తగ్గించిన ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. రైల్వేశాఖ నిర్ణయంపై దీంతో ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Railway

రైల్ నీర్ వాటర్ బాటిల్ ధర ఎంతకు తగ్గించబడింది?
A1: ఒక లీటర్ రైల్ నీర్ వాటర్ బాటిల్ ధరను రూ.15 నుంచి రూ.14కు తగ్గించారు.

Q2: హాఫ్ లీటర్ (500ml) బాటిల్ ధరలో ఎంత తగ్గింపు వచ్చింది?
A2: హాఫ్ లీటర్ బాటిల్ ధర రూ.10 నుంచి రూ.9కు తగ్గించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/sharmila-modi-is-cheating-people-with-gst/news/politics/552128/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870