हिन्दी | Epaper
నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

Latest News: Ev Cars: ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు

Saritha
Latest News: Ev Cars: ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (Ev Cars) మార్కెట్ గత కొంతకాలంగా మందగమనం ఎదుర్కొంటోంది. అమ్మకాలు తగ్గిపోవడంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు స్టాక్‌ను క్లియర్ చేయడం, కొత్త కస్టమర్లను ఆకర్షించడం కోసం భారీ ఇయర్‌ఎండ్ డిస్కౌంట్లను ప్రకటించాయి. టాటా, మహీంద్రా, హ్యూందాయ్, కియా, ఎంజీ వంటి కంపెనీలు తమ ఈవీ మోడళ్లపై లక్షల్లో తగ్గింపులు ఇస్తూ వినియోగదారులకు పెద్ద ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఇటీవల పెట్రోల్, డీజిల్ కార్లపై జీఎస్టీ తగ్గడంతో వాటి ధరలు తగ్గాయి. అందువల్ల కస్టమర్లు తిరిగి ఫ్యుయల్ కార్ల వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. దీని ప్రభావం ఈవీ అమ్మకాలపై స్పష్టంగా కనిపించడంతో, కంపెనీలు సంవత్సరం చివరలో అమ్మకాలను పుంజుకునేలా ఈ భారీ డిస్కౌంట్ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి.

Read also: GHMCలో కొత్త వార్డుల సంఖ్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Ev Cars
Ev Cars Huge discounts on electric cars

టాటా, మహీంద్రా భారీ ఆఫర్లు

ఈవీ సెగ్మెంట్‌లో(Ev Cars) అగ్రస్థానంలో ఉన్న టాటా మోటార్స్(Tata Motors) తమ మోస్ట్ సెల్లింగ్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. కర్వ్ ఆర్‌ఎస్ మోడల్‌పై గరిష్టంగా ₹3.50 లక్షల ఆఫర్, పంచ్ ఈవీపై ₹1.75 లక్షలు, నెక్సాన్ ఈవీపై ₹1.50 లక్షలు, టియాగో ఈవీపై ₹1.65 లక్షల తగ్గింపు. మహీంద్రా కంపెనీ కూడా పోటీలోకి దిగింది. XUV 9eపై ₹3.50 లక్షలు, BE6 మోడల్‌పై ₹2.50 లక్షల వరకు ఆఫర్లు ప్రకటించింది.

హ్యూందాయ్, కియా, ఎంజీ భారీ తగ్గింపులు

హ్యూందాయ్ తన ప్రీమియం ఈవీ మోడల్ IONIQ 6పై ఏకంగా ₹7 లక్షల భారీ తగ్గింపును అందిస్తోంది. ఇది ఇప్పటి వరకు ఈవీ మార్కెట్లో అత్యంత పెద్ద డిస్కౌంట్లలో ఒకటి. కియా తన EV6పై ₹1.20 లక్షల బెనిఫిట్ అందిస్తోంది. ఎంజీ మోటార్స్ తమ కామెట్ ఈవీపై ₹1 లక్ష, ZS ఈవీపై ₹1.35 లక్షల వరకు ప్రయోజనాలు ఇస్తోంది. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి పలు ప్రయోజనాలను కంపెనీలు కలిపి అందిస్తున్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే భారీగా సేవింగ్స్ పొందే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కొత్త ఏడాది వేళ: కుటుంబానికే తొలి ప్రాధాన్యత

కొత్త ఏడాది వేళ: కుటుంబానికే తొలి ప్రాధాన్యత

‘అమ్మా.. నన్ను క్షమించు’.. సూసైడ్ నోట్లో సీరియల్ నటి నందిని ఆవేదన

‘అమ్మా.. నన్ను క్షమించు’.. సూసైడ్ నోట్లో సీరియల్ నటి నందిని ఆవేదన

ప్రియాంకాగాంధీ ర్యాలీలో కాబోయే కోడలు.. వీడియో వైరల్
0:41

ప్రియాంకాగాంధీ ర్యాలీలో కాబోయే కోడలు.. వీడియో వైరల్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

ఎస్ఎస్ఎల్వీ మూడో స్టేజ్ పరీక్ష విజయవంతం

ఎస్ఎస్ఎల్వీ మూడో స్టేజ్ పరీక్ష విజయవంతం

రూ.40కోట్ల భారీ విదేశీ గంజాయి పట్టివేత.. ఎక్కడంటే?

రూ.40కోట్ల భారీ విదేశీ గంజాయి పట్టివేత.. ఎక్కడంటే?

న్యూ ఇయర్ రోజున ఢిల్లీ విమానాలు ఆలస్యం, ఎయిర్‌లైన్స్ ట్రావెల్ అడ్వైజరీ

న్యూ ఇయర్ రోజున ఢిల్లీ విమానాలు ఆలస్యం, ఎయిర్‌లైన్స్ ట్రావెల్ అడ్వైజరీ

ముకేశ్ అంబానీ కీలక ప్రకటన..

ముకేశ్ అంబానీ కీలక ప్రకటన..

తమిళనాడు-పుదుచ్చేరి ప్రత్యేక రైల్ టూర్ ప్రారంభం

తమిళనాడు-పుదుచ్చేరి ప్రత్యేక రైల్ టూర్ ప్రారంభం

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన సూచనలు

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన సూచనలు

ప్రతి హిందువు గుడికి వెళ్లడం అలవర్చుకోవాలి

ప్రతి హిందువు గుడికి వెళ్లడం అలవర్చుకోవాలి

📢 For Advertisement Booking: 98481 12870