हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

BRS : సభఆరు గ్యారంటీల అమలులో నిర్లక్ష్యం

Digital
BRS : సభఆరు గ్యారంటీల అమలులో నిర్లక్ష్యం

ఆరు గ్యారంటీల అమలులో నిర్లక్ష్యం: బిఆర్ఎస్ విజయోత్సవ సభకు భారీగా తరలిరావాలి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

BRS : జగిత్యాల జిల్లా కేంద్రంలోనిజిల్లా BRS పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి ప్రజలను మోసం చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మవద్దని కవిత తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను బెదిరించడం, మోసం చేయడం తప్ప, తెలంగాణలో అభివృద్ధి జరగడం లేదని ఆయన అన్నారు.కవిత కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేస్తూ, 2004లో ప్రజలను మోసం చేసినట్లు, ఇప్పుడు మళ్లీ అదే పని చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఉచిత బస్సు సౌకర్యం గురించి చెప్పడం, కానీ బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. “ఉచిత బస్సు ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్, మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తోంది,” అని ఆమె పేర్కొన్నారు. అలాగే, రేవంత్ రెడ్డి బంగారం ఇవ్వమని మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.

 BRS
BRS

జగిత్యాల నిధుల అంశంపై, సంజయ్ విఫలమయ్యాడని కవిత అభిప్రాయపడ్డారు. మంత్రివర్గ సభ్యుడు కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయని, కేసీఆర్ దీక్ష ద్వారా తెలంగాణ సాధించుకున్నారని తెలిపారు. మాజీ మంత్రి రాజేశం గౌడ్ మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ ప్రజలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నారు అని చెప్పారు.ఈ సమావేశంలో మాజీ జెడ్డి చైర్మన్ దావా వసంత సురేష్ మాట్లాడుతూ, తన రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, కవిత నాయకత్వంలో జగిత్యాల జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభకి అధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావాలని కవిత కోరారు.ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు కొరుగంటి రమణారావు, బాబు రెడ్డి, గట్టు సతీష్, వల్లెం మల్లేశం, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read more : Bandla Ganesh: పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై స్పందించిన బండ్ల గణేష్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మృతి

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మృతి

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

యూరియా కోసం ఇక బారులు తీరాల్సిన అవసరం లేదు: మంత్రి తుమ్మల

యూరియా కోసం ఇక బారులు తీరాల్సిన అవసరం లేదు: మంత్రి తుమ్మల

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

హైదరాబాద్ సందడి మెస్సీ మ్యాచ్‌లో CM రేవంత్ రెడ్డి గోల్…

హైదరాబాద్ సందడి మెస్సీ మ్యాచ్‌లో CM రేవంత్ రెడ్డి గోల్…

న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల పోలీస్…

న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల పోలీస్…

పంచాయతీల్లో కొత్త పాలకవర్గాల ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?

పంచాయతీల్లో కొత్త పాలకవర్గాల ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?

ఈనెల 16 నుంచి యాదగిరిగుట్ట లో ధనుర్మాసోత్సవాలు

ఈనెల 16 నుంచి యాదగిరిగుట్ట లో ధనుర్మాసోత్సవాలు

రూ.125 కోట్ల విలువైన గల్ఫ్‌స్ట్రీమ్ V జెట్‌లో మెస్సీ ప్రయాణం..

రూ.125 కోట్ల విలువైన గల్ఫ్‌స్ట్రీమ్ V జెట్‌లో మెస్సీ ప్రయాణం..

ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

📢 For Advertisement Booking: 98481 12870