हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

MLC Elections : ఓటు వేయ‌వ‌ద్దంటూ కార్పొరేట‌ర్లుకు బిఆర్ఎస్ ఆదేశాలు

Sudheer
MLC Elections : ఓటు వేయ‌వ‌ద్దంటూ కార్పొరేట‌ర్లుకు బిఆర్ఎస్ ఆదేశాలు

హైదరాబాద్‌ లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23న జరగనున్న పోలింగ్‌ కు సంబంధించి బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు మరియు ఎక్స్ ఆఫిషియో సభ్యులు ఓటింగ్‌కు హాజరుకాకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఎవరికీ ఓటు వేయకూడదని స్పష్టంగా తెలిపారు. అవసరమైతే ఓటింగ్‌ రోజున విప్ కూడా జారీ చేస్తామని హెచ్చరించారు.

ఎవరైనా పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఓటు వేస్తే వారిపై కఠిన చర్యలు

ఎవరైనా పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఓటు వేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఓటు హక్కు కలిగిన బీఆర్‌ఎస్ సభ్యులకు విప్ ఇవ్వాలని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిలకు ఆయన సూచించారు. ఈ నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహం ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల అనంతరం బీఆర్‌ఎస్ లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారి పార్టీ ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తపడుతోంది.

23న హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు

ఈ నెల 23న హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్. గౌతమ్ రావు పోటీ చేస్తున్నా, ఎఐఎంఐఎం తరఫున మిర్జా రియాజ్ ఉల్ హసన్ బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్ పోటీకి దూరంగా ఉండగా, వారి ఓట్లు ఇతరులకు పోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. రాజకీయ సమీకరణాలు మారుతున్న ఈ సమయంలో బీఆర్‌ఎస్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870