हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

సీఆర్పీఎఫ్ స్కూల్స్ మూసేయండి.. భారత్‌కు పన్నూన్ వార్నింగ్..

sumalatha chinthakayala
సీఆర్పీఎఫ్ స్కూల్స్ మూసేయండి.. భారత్‌కు పన్నూన్ వార్నింగ్..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న సీఆర్పీఎఫ్ పాఠశాలలకు గత కొన్ని రోజులుగా బూటకపు బాంబు బెదిరింపులు పంపబడుతున్నాయి. ఈ నేపథ్యంలో, అమెరికాలోని ఖలిస్థానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూన్, భారతదేశంలోని సీఆర్పీఎఫ్ పాఠశాలలు మూసివేయాలని హెచ్చరించాడు.

పంజాబ్‌ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్, మరియు మాజీ రా అధికారి వికాస్ యాదవ్ లు సిక్కుల హక్కుల ఉల్లంఘనలో పాల్పడుతున్నారని పన్నూన్ ఆరోపించాడు. పంజాబ్ మరియు విదేశాలలో సిక్కులపై దాడులు జరుగుతున్నాయని, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సీఆర్పీఎఫ్ పాఠశాలలను బహిష్కరించాలి అని సూచించాడు. 1984లో సిక్కుల ఉచకోతకు సంబంధించి సీఆర్పీఎఫ్ చేసిన చర్యలు కూడా తన వ్యాఖ్యలలో పేర్కొన్నాడు.

ఇకపోతే.. సీఆర్పీఎఫ్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వం వహిస్తున్నారని, ఖలీస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ఆయనే కిరాయీ హంతకులను నియమించారని పన్నూన్ పేర్కొన్నాడు. న్యూయార్క్‌లో తనపై హత్యకు కుట్ర జరుగుతోందని కూడా తెలిపాడు. అమిత్ షా విదేశీ పర్యటనల సమాచారాన్ని ముందుగా తెలుసుకునేందుకు మిలియన్ డాలర్లు ఇస్తానని ఆయన వ్యాఖ్యానించాడు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద జరిగిన పేలుడుకు ‘జస్టిస్ లీగ్ ఇండియా’ అనే ఖలిస్థానీ అనుకూల గ్రూపు బాధ్యత తీసుకున్నట్లు పన్నూన్ చెప్పాడు. పోలీసులు, ఖలీస్తానీ వేర్పాటువాదులను లక్ష్యంగా చేసుకుని దుండగులు ఈ చర్యలు తీసుకున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870