हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

విజయమ్మకు మొత్తం తెలుసు ఇద్దరికీ న్యాయం చేస్తారు: బాలినేని

sumalatha chinthakayala
విజయమ్మకు మొత్తం తెలుసు ఇద్దరికీ న్యాయం చేస్తారు: బాలినేని

అమరావతి: వైస్‌ జగన్‌ మరియు వైఎస్‌ షర్మిల ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ స్పందించాలని మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్, షర్మిల మధ్య ఉన్న ఆస్తుల వివాదంపై ఆయన అభిప్రాయించారు. ఆస్తుల గురించి తగాదాలను దూరం చేయాలని జగన్ మరియు షర్మిలకు ఆయన విజ్ఞప్తి చేశారు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య ఆస్తుల అంశంలో గొడవలు జరుగుతున్నాయని చెప్పారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఆస్తులపై జరిగిన చర్చలను విజయమ్మ మాత్రమే స్పష్టంగా తెలియజేయగలదని ఆయన పేర్కొన్నారు. ఆస్తుల వివాదంలో ఎవరి సత్యం, ఎవరి తప్పు అనే విషయాలు ఆమెకు మాత్రమే తెలుస్తాయి. అందువల్ల, ఆమెకు చెప్పాలని ఆయన సూచించారు. ఈ విషయం పై ఎవ్వరూ బహిరంగంగా మాట్లాడవద్దని ఆయన తెలిపారు. 2009 కంటే ముందు లేదా తర్వాత ఆస్తులపై వాటా అడుగుతున్నారో అన్నది స్పష్టంగా తెలియాలని షర్మిలను ప్రశ్నించవచ్చు అని ఆయన చెప్పారు. ఇక్కడ స్పష్టత ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.

చంద్రబాబు వైఎస్‌ను చంపారని చెప్పడం అత్యంత అసంబద్ధమని ఆయన ఆక్షేపించారు. అలా జరిగితే, ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. జగన్, షర్మిల ఆస్తుల వివాదంలో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం ఉందని ఆయన ప్రశ్నించారు. తాను మళ్లీ వైఎస్ఆర్ సీపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నదని ఆయన సైతం కొట్టిపారేశారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీలో ఎలా పనిచేశానో ఆ పార్టీ నాయకులు తెలుసు. ఆ పార్టీలో జరిగిన విషయాలను ఆయన ఇప్పటికే వివరించారు, అందుకే మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లండన్లో నాపై నిఘా పెట్టారు ! చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

లండన్లో నాపై నిఘా పెట్టారు ! చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి సత్కారం

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి సత్కారం

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

No image

కోనసీమలో చమురు కుంపటి!

విన్నూతంగా భూ సమస్యల పరిష్కార దిశగా రెవెన్యూ క్లినిక్..

విన్నూతంగా భూ సమస్యల పరిష్కార దిశగా రెవెన్యూ క్లినిక్..

దుర్గమ్మ ఆలయ భక్తులకు కీలక ప్రకటన.. దర్శనాలు నిలిపివేత

దుర్గమ్మ ఆలయ భక్తులకు కీలక ప్రకటన.. దర్శనాలు నిలిపివేత

📢 For Advertisement Booking: 98481 12870