हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి..కార్మికునికి త్రీవగాయాలు

sumalatha chinthakayala
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి..కార్మికునికి త్రీవగాయాలు

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో మరో ఉగ్ర దాడి జరిగింది. ఈసారి పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాదులు కాశ్మీరేతర కార్మికులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్మీ సిబ్బంది అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయన పరిస్థితిని ప్రమాదకరంగా పేర్కొన్నారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..గురువారం ఉదయం పుల్వామాలోని ట్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికుడిపై కాల్పులు జరిపారు. గాయపడిన ప్రీతమ్ సింగ్‌ను ఆస్పత్రికి తరలించారు. గత వారం రోజులుగా కశ్మీర్‌లో కాశ్మీర్‌కి చెందిన కాకుండా ఉన్న కార్మికులపై దాడులు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి గందర్‌బాల్‌లోని శ్రీనగర్-లేహ్ హైవేపై సోనామార్గ్ సమీపంలోని గగాంగిర్ ప్రాంతంలో ఒక టన్నెల్ నిర్మాణ సంస్థకు చెందిన కార్మికులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక వైద్యునితో సహా ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

మరణించిన వారి మధ్య కశ్మీరీలు మరియు కాశ్మీరేతర కార్మికులు కూడా ఉన్నారు. కశ్మీర్‌లో వలస కార్మికుల సంఖ్య భారీగా ఉంది. వారు ఇక్కడి వివిధ ప్రాజెక్టులలో పని చేస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ వంటి రాష్ట్రాలకు చెందిన కార్మికులు కశ్మీర్‌లో ఆపిల్ తోటలు, నిర్మాణ పనులు, రైల్వే ప్రాజెక్టులలో పనిచేస్తున్నారు. 2021లో కూడా వలస కార్మికులపై ఉగ్రదాడులు జరిగాయి, ఇప్పుడు మళ్లీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870