हिन्दी | Epaper
విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్

Breaking News – YCP : ఆ భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదు – CM చంద్రబాబు

Sudheer
Breaking News – YCP : ఆ భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదు – CM చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CBN), రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అవుతున్నాయంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పుడు దేనని ఖండించారు. అసెంబ్లీ సాక్షిగా నిజాలు బయటపడతాయనే భయంతోనే వైసీపీ సభ్యులు సభకు రాకుండా బయట కూర్చుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

PPP విధానంపై స్పష్టత

చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు మంచి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. మెడికల్ రంగంలో PPP విధానంపై అసెంబ్లీలోనే పూర్తి వివరాలను సమర్పించామని గుర్తుచేశారు. ఈ వివరాలను ప్రజలందరికీ అందేలా సోషల్ మీడియా వేదిక ‘X’లో వీడియోను కూడా షేర్ చేసినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకతే ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు.

CM Chandrababu Naidu
CM Chandrababu Naidu

తప్పుడు ప్రచారానికి ప్రతిఘటన

‘ఫేక్ ప్రచారంతో ఎల్లకాలం రాజకీయం చేయలేరని’ చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడా రాజీ పడబోమని, వెనకడుగు వేయబోమని ధృడంగా చెప్పారు. వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నా, నిజం మాత్రం ఎప్పటికీ బయటపడుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870