हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Karnataka : భర్తను నదిలోకి తోసేసిన భార్య?..అసలు ట్విస్ట్ ఇదే

Sudheer
Karnataka : భర్తను నదిలోకి తోసేసిన భార్య?..అసలు ట్విస్ట్ ఇదే

ఇటీవల కర్ణాటక (Karnataka ) రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఓ యువతి తన భర్తతో కలిసి నదీ ఒడ్డున సెల్ఫీలు తీసుకుంటుండగా, ఆకస్మాత్తుగా భర్త నదిలో పడిపోయి మృతి చెందాడు. ఇందుకు కారణం భార్యే అని, తానే తోసిందని ఆరోపణలు రావడంతో ఈ కేసు చుట్టూ అనేక అనుమానాలు నెలకొన్నాయి. వీడియోలు, స్థానికుల వాదనలు దీనికి మరింత మలుపు తెచ్చాయి.

మరోవైపు షాకింగ్ ట్విస్ట్ – బాల్యవివాహం ఆధారాలు బయటకు

తాజాగా బాలల హక్కుల కమిషన్ దర్యాప్తులో ఈ కేసుకు సంబంధించి సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. భార్యగా ఉన్న ఆ యువతి వయస్సు 16 సంవత్సరాలు కూడా నిండకముందే ఆమెకు తాత వయస్సున్న వ్యక్తితో పెళ్లి జరిగినట్లు కమిషన్ గుర్తించింది. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులపై POCSO (Protection of Children from Sexual Offences) చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. ఇది కేసును పూర్తిగా కొత్త కోణంలోకి తీసుకువెళ్లింది.

తాను తోసలేదని అంటున్న భార్య – మ‌రింత దర్యాప్తు కీలకం

ఇంకా నదిలో భర్త మృతి జరిగిన పరిణామాలపై విచారణ కొనసాగుతోంది. యువతి ప్రకారం, తన భర్త ప్రమాదవశాత్తు నదిలోకి జారిపోయాడని, తానేం చేయలేదని చెప్పింది. ఇదే సమయంలో బాల్యవివాహం అంశం వెలుగులోకి రావడంతో ఆమె నిజమైన బాధితురాలా? లేక నిందితురాలా? అనే అంశంపై మళ్లీ మల్లగుల్లాలు మొదలయ్యాయి. ఇప్పుడు పోలీసులు రెండు కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. పూర్తి నిజం వెలుగులోకి రావడానికి ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.

Read Also : CBN : నాన్నను రాజమండ్రి జైలులో చూడగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి – లోకేశ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870