हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Vijayawada Utsav 2025 : మైసూరు ఉత్సవాలకు దీటుగా విజయవాడ ఉత్సవ్ – లోకేశ్

Sudheer
Vijayawada Utsav 2025 : మైసూరు ఉత్సవాలకు దీటుగా విజయవాడ ఉత్సవ్ – లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కీలకమైన నాయకుడు నారా లోకేశ్(Lokesh), మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ‘విజయవాడ ఉత్సవ్’ను విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, చరిత్ర సృష్టించాలన్నా, తిరిగి రాయాలన్నా విజయవాడే కేంద్రబిందువుగా నిలుస్తుందని పేర్కొన్నారు. విజయవాడకు ఉన్న సాంస్కృతిక వైభవం, చారిత్రక ప్రాధాన్యం, ఆధ్యాత్మికత కలిసిన ఈ నేలే ఉత్సవాలకు అద్భుత వేదికగా మారుతుందని ఆయన తెలిపారు.

ఈ ఉత్సవాలను (Vijayawada Utsav ) మైసూర్ దసరా ఉత్సవాలకు సమానంగా నిర్వహించాలన్న దృఢ సంకల్పం ప్రభుత్వం తీసుకుందని లోకేశ్ స్పష్టం చేశారు. అక్టోబర్ 2న 3 వేల మంది పాల్గొనే అతిపెద్ద కార్నివాల్ను నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్నివాల్ ద్వారా విజయవాడ ప్రజల ఉత్సాహం, సాంస్కృతిక వైవిధ్యం, ప్రజల ఏకతా భావనను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు.

మొత్తం 11 రోజులపాటు విజయవాడ వైభవాన్ని ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, సంప్రదాయ కళారూపాలు ఉత్సవాల్లో చోటు చేసుకుంటాయి. చివరి రోజున ప్రత్యేక ఆకర్షణగా డ్రోన్ షోను ఏర్పాటు చేసి విజయవాడ అందాలను ఆకాశంలోనే చిత్రరూపంగా చూపించనున్నట్లు లోకేశ్ తెలిపారు. ఈ ఉత్సవాలు పర్యాటక రంగ అభివృద్ధికి, స్థానిక కళాకారుల ప్రోత్సాహానికి, ప్రజలలో గర్వభావం పెంపొందించడానికి దోహదం చేస్తాయని ఆయన అన్నారు.

https://vaartha.com/details-of-those-killed-in-the-chhattisgarh-encounter/national/552357/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870