हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Vijayawada: దుర్గగుడిలో రికార్డు స్థాయిలో తలనీలాల ధర

Saritha
Vijayawada: దుర్గగుడిలో రికార్డు స్థాయిలో తలనీలాల ధర

ఇంద్రకీలాద్రిపై(Vijayawada) కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో తలనీలాల వేలం పాట రికార్డు సృష్టించింది. భక్తులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించే తలనీలాలను సేకరించే హక్కులకు సంబంధించి అధికారులు నిర్వహించిన వేలం పాటలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ధర పలికింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ‘ఇండియన్‌ హెయిర్‌ ఇండస్ట్రీస్‌’ సంస్థ రూ.10.10 కోట్లకు ఈ టెండర్‌ను దక్కించుకుంది. గతంతో పోలిస్తే ఈసారి ఆలయానికి ఆదాయం భారీగా సమకూరింది.

Read Also: YS Jagan: ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించిన జగన్

Vijayawada

వివిధ రాష్ట్రాల 19 మంది కాంట్రాక్టర్లు పోటీ

రెండేళ్ల క్రితం జరిగిన వేలంలో తలనీలాల సేకరణ ద్వారా ఆలయానికి రూ.5.67 కోట్లు మాత్రమే రాగా, ఈసారి అది దాదాపు రెట్టింపు కావడం విశేషం. (Vijayawada) తాజా ఒప్పందం ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.10.10 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతి ఏడాది (2027-28) కి మరో 10 శాతం అదనంగా, అంటే రూ.11.11 కోట్లకు టెండర్ ఖరారైంది. దుర్గగుడిలోని మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో ఈ వేలం పాటను అధికారులు నిర్వహించారు. ఈ వేలంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,(TG) తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి మొత్తం 19 మంది కాంట్రాక్టర్లు పోటీపడ్డారు. బహిరంగ వేలం, సీల్డ్‌ టెండర్, ఈ-టెండర్ విధానాల్లో బిడ్లను ఆహ్వానించారు. ఇందులో నలుగురు సీల్డ్ టెండర్లు వేయగా, బహిరంగ వేలంలో ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ అత్యధిక ధరను కోట్ చేసి హక్కులను సొంతం చేసుకుంది. ఈ ప్రక్రియ ద్వారా ఆలయ ఆదాయం గణనీయంగా పెరగడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చేనేతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

చేనేతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

మరోసారి కస్టడీలోకి పిన్నెల్లి సోదరులు

మరోసారి కస్టడీలోకి పిన్నెల్లి సోదరులు

త్వరలో అందుబాటులోకి డ్రోన్ టాక్సీలు,అంబులెన్సులు: సీఎం

త్వరలో అందుబాటులోకి డ్రోన్ టాక్సీలు,అంబులెన్సులు: సీఎం

భార్యాభర్తలకు ఒకే ITR.. బడ్జెట్లో ప్రకటన?

భార్యాభర్తలకు ఒకే ITR.. బడ్జెట్లో ప్రకటన?

చంద్రబాబు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు – మంత్రి లోకేశ్

చంద్రబాబు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు – మంత్రి లోకేశ్

యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం – రామ్మోహన్

యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం – రామ్మోహన్

అగాథంలో ఉన్న ఏపీని అగ్రస్థానానికి తెచ్చాం – సీఎం చంద్రబాబు

అగాథంలో ఉన్న ఏపీని అగ్రస్థానానికి తెచ్చాం – సీఎం చంద్రబాబు

దావోస్ మేన్ ఎవరు? జ్యూరిచ్‌లో చంద్రబాబు హైలైట్!

దావోస్ మేన్ ఎవరు? జ్యూరిచ్‌లో చంద్రబాబు హైలైట్!

వైసీపీకి ఘోర ఓటమి ఖాయం? అప్పలనాయుడు సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి ఘోర ఓటమి ఖాయం? అప్పలనాయుడు సంచలన వ్యాఖ్యలు!

భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం

భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం

ప్రజల సౌకర్యార్థం డివైడర్ తొలగింపు: ఎమ్మెల్యే ఆరణి

ప్రజల సౌకర్యార్థం డివైడర్ తొలగింపు: ఎమ్మెల్యే ఆరణి

పరేడ్ గ్రౌండ్‌లో ఏఆర్ మొబిలైజేషన్ కార్యక్రమం

పరేడ్ గ్రౌండ్‌లో ఏఆర్ మొబిలైజేషన్ కార్యక్రమం

📢 For Advertisement Booking: 98481 12870