हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Free Schemes : ఉచిత పథకాలపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

Sudheer
Free Schemes : ఉచిత పథకాలపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

ఉచిత పథకాల విషయంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజలకు లబ్ధి చేకూరే ప్రాజెక్టులపై దృష్టి పెట్టకుండా అన్ని ఉచితం అంటూ ఓట్ల కోసం ఆకర్షించడం తగదు’ అని స్పష్టం చేశారు. అభివృద్ధికి ఉపయోగపడే రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, విపరీతంగా అప్పులు చేస్తూ రాష్ట్రాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం ప్రమాదకరం అని అన్నారు.

అప్పులు పెంచితే భవిష్యత్తు ప్రమాదం

తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తీసుకెళ్లడం ప్రమాదకరం అని అన్నారు. ప్రభుత్వాలు పరిమితికి మించి అప్పులు చేస్తే, భవిష్యత్‌లో అప్పులు తీయడానికే అవకాశం లేకపోతుంది అని హెచ్చరించారు. దీని ప్రభావం సామాన్య ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్రంగా పడుతుందని సూచించారు.

Venkaiah Naidu ఇందిరా గాంధీ వల్లే ఈ పరిస్థితి వెంకయ్యనాయుడు

విద్య, వైద్యం

ప్రభుత్వాలు విద్య, వైద్యం వంటి ప్రాధాన్యత కలిగిన రంగాలకు ఉచిత సదుపాయాలు అందించాలి కానీ, ప్రతి విషయంలో ఉచిత పథకాలు ప్రవేశపెట్టడం అనేది ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది అని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రభుత్వ ఆదాయం వృథా కాకుండా, నిజమైన లబ్ధిదారులకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేయాలని సూచించారు.

ప్రజలు, పాలకులు ఆలోచించాలి

ఉచిత పథకాలు ఎంతవరకు అవసరమో ప్రజలు, రాజకీయ నేతలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ‘ఎన్నికల సమయంలో ఇచ్చే హామీల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారుతుంది. ఉచితాల పేరుతో అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దు’ అని ఆయన సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో పాలకులు ఈ అంశాన్ని గమనించి, ప్రగతిశీల పాలన తీసుకురావాలని సూచించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870