हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Free Schemes : ఉచిత పథకాలపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

Sudheer
Free Schemes : ఉచిత పథకాలపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

ఉచిత పథకాల విషయంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజలకు లబ్ధి చేకూరే ప్రాజెక్టులపై దృష్టి పెట్టకుండా అన్ని ఉచితం అంటూ ఓట్ల కోసం ఆకర్షించడం తగదు’ అని స్పష్టం చేశారు. అభివృద్ధికి ఉపయోగపడే రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, విపరీతంగా అప్పులు చేస్తూ రాష్ట్రాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం ప్రమాదకరం అని అన్నారు.

అప్పులు పెంచితే భవిష్యత్తు ప్రమాదం

తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తీసుకెళ్లడం ప్రమాదకరం అని అన్నారు. ప్రభుత్వాలు పరిమితికి మించి అప్పులు చేస్తే, భవిష్యత్‌లో అప్పులు తీయడానికే అవకాశం లేకపోతుంది అని హెచ్చరించారు. దీని ప్రభావం సామాన్య ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్రంగా పడుతుందని సూచించారు.

Venkaiah Naidu ఇందిరా గాంధీ వల్లే ఈ పరిస్థితి వెంకయ్యనాయుడు

విద్య, వైద్యం

ప్రభుత్వాలు విద్య, వైద్యం వంటి ప్రాధాన్యత కలిగిన రంగాలకు ఉచిత సదుపాయాలు అందించాలి కానీ, ప్రతి విషయంలో ఉచిత పథకాలు ప్రవేశపెట్టడం అనేది ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది అని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రభుత్వ ఆదాయం వృథా కాకుండా, నిజమైన లబ్ధిదారులకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేయాలని సూచించారు.

ప్రజలు, పాలకులు ఆలోచించాలి

ఉచిత పథకాలు ఎంతవరకు అవసరమో ప్రజలు, రాజకీయ నేతలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ‘ఎన్నికల సమయంలో ఇచ్చే హామీల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారుతుంది. ఉచితాల పేరుతో అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దు’ అని ఆయన సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో పాలకులు ఈ అంశాన్ని గమనించి, ప్రగతిశీల పాలన తీసుకురావాలని సూచించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870