हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Tumakuru Tragedy: ఆనందాకేరింతలు… దూసుకొచ్చిన మృత్యువు

Radha
Latest News: Tumakuru Tragedy: ఆనందాకేరింతలు… దూసుకొచ్చిన మృత్యువు

పిక్నిక్ దారుణంగా మారింది

కర్ణాటకలోని(Karnataka) తుమకూరు(Tumakuru Tragedy) జిల్లాలో పిక్నిక్‌కి వెళ్లిన కుటుంబ సభ్యులపై విషాదం చోటుచేసుకుంది. పిక్నిక్ కోసం సుమారు 15 మంది సభ్యులు డ్యామ్ ప్రాంతానికి వెళ్లారు. వారిలో ఏడుగురు నీటిలోకి దిగగా, అకస్మాత్తుగా డ్యామ్‌లోని సైఫన్ సిస్టమ్ తెరుచుకోవడంతో నీరు వేగంగా దిగువకు దూసుకొచ్చింది.
నీటి ఉద్ధృతిని గమనించకపోవడంతో ఆ ఏడుగురు ఒక్కసారిగా ప్రవాహంలో కొట్టుకుపోయారు.

Read also: AP TET: వచ్చే నెల టెట్… క్లారిటీ ఇచ్చిన లోకేష్

Tumakuru Tragedy

ఒకరిని రక్షించగా, ఆరుగురు మృతి

ఈ ఘటనను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించిన పోలీసులు నవాజ్ అనే వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇక గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలు ఇప్పటివరకు బయటపడ్డాయి. మిగతావారి కోసం రక్షక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

మృతులంతా మహిళలు, చిన్నారులే కావడంతో ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. తుమకూరు(Tumakuru Tragedy) జిల్లా ఎస్‌పీ అశోక్ ఘటనపై వివరాలు వెల్లడించారు.

ఈ ఘటన ఎక్కడ జరిగింది?
👉 కర్ణాటకలోని తుమకూరు జిల్లా డ్యామ్ వద్ద జరిగింది.

Q2. ఎన్ని మంది ప్రాణాలు కోల్పోయారు?
👉 మొత్తం ఏడుగురిలో ఆరుగురు మృతి చెందగా, ఒకరిని రక్షించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870