हिन्दी | Epaper
రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

Telangana: మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్!

Saritha
Telangana: మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్!

ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు దక్కించుకున్నప్పటికీ, ఫలితాలపై అంతర్గతంగా సమీక్షలు జరుగుతున్నాయి. తమకు లభించిన స్థానాల పట్ల బీఆర్ఎస్(BRS) నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేక భావన ఫలితాల్లో స్పష్టంగా ప్రతిబింబించిందని వారు విశ్లేషిస్తున్నారు. (Telangana) ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్లో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. రాబోయే ఎన్నికలను 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు పరీక్షగా ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.

Read also: Telangana: వారికి KCR కీలక బాధ్యతలు

Telangana: మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్!
The date for the municipal elections has been fixed!

మునిసిపల్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ కసరత్తు

త్వరలోనే మునిసిపల్(Telangana) ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే జనవరిలోనే ఈ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ ఎన్నికలకు ముందు బీసీ రిజర్వేషన్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పంచాయితీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రయత్నించినప్పటికీ, న్యాయపరమైన అంశాలు అడ్డంకిగా మారాయి. మరోవైపు, పాలక వర్గాలు లేని కారణంగా పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన సుమారు రూ.3 వేల కోట్ల నిధులు నిలిచిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఈ నిధులు రాబట్టుకోవాలనే ఉద్దేశంతో పాత రిజర్వేషన్ విధానంలోనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. మునిసిపల్, పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరిగే కారణంగా బీసీ రిజర్వేషన్లపై తుది నిర్ణయం కీలకంగా మారింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న కోర్టుల ఆదేశాల నేపథ్యంలో, బీసీలకు పార్టీ స్థాయిలో 42 శాతం సీట్లు కేటాయించి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ముందుగా మునిసిపల్ ఎన్నికలు, అనంతరం పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870