తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరం సందర్భంగా, నేడు రాజ్ భవన్కు వెళ్లి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. అనంతరం సచివాలయానికి వెళ్లనున్న రేవంత్ రెడ్డి, సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్ లో ఇరిగేషన్ పై నిర్వహించే పీపీటీకి హాజరుకానున్నారు.
Read Also: Tirumala: శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: