हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

10th Results : తెలంగాణ పదవ తరగతి ఫలితాలలో శ్రీ చైతన్య టెక్నో కరిక్యూలమ్ విద్యార్థుల ప్రభంజనం

Sudheer
10th Results : తెలంగాణ పదవ తరగతి ఫలితాలలో శ్రీ చైతన్య టెక్నో కరిక్యూలమ్ విద్యార్థుల ప్రభంజనం

నేడు విడుదలైన తెలంగాణ పదవ తరగతి ఫలితాలలో శ్రీ చైతన్య టెక్నో కరిక్యూలమ్, సత్తుపల్లి విద్యాలయం విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచారు. 600 మార్కులకు గాను 583 మార్కులతో కోట సాయి అండని అనే విద్యార్థిని ప్రథమ స్థానాన్ని సాధించగా, 580కి పైగా మార్కులు సాధించిన మరో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. అంతేకాక, 550కు పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 15గా ఉంది.

ఆంగ్లంలో 27 మంది, గణితంలో 21 మంది, సైన్స్లో 13 మంది, సోషల్‌లో 12 మంది, హిందీలో 12 మంది, తెలుగులో 13 మంది విద్యార్థులు ‘A’ గ్రేడ్ సాధించి తమ ప్రతిభను చాటారు. ఈ ఫలితాలు శ్రీ చైతన్య విద్యా సంస్థల క్రమశిక్షణ, సమయపాలన, ఖచ్చితమైన కరిక్యూలమ్ అమలుకి నిదర్శనంగా నిలుస్తున్నాయని సంస్థల అధినేత మల్లెంపాటి ఆదర్శ్ పేర్కొన్నారు.

ఈ విజయాన్ని పురస్కరించుకొని, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, టీచర్లను ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం అభినందించారు. విద్యార్థుల విజయంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. NTSE, 10QM, JSU, NASA, INTSO, KAT, Sujets Olympiad లాంటి పోటీ పరీక్షల్లోనూ శ్రీ చైతన్య విద్యార్థులు అగ్రగాములుగా నిలుస్తారని డైరెక్టర్ తెలిపారు. ఈ ఫలితాలు భవిష్యత్తులో విద్యార్థుల విశ్వస్థాయిలో ప్రతిభను మెరిపించడానికి పునాది కానున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870