हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Shubhanshu Shukla : మోదీని కలిసిన శుభాంశు శుక్లా

Sudheer
Shubhanshu Shukla : మోదీని కలిసిన శుభాంశు శుక్లా

భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. తన అంతరిక్ష ప్రయాణ అనుభవాలను, విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. శుక్లా ఇటీవల ISS ను సందర్శించి చారిత్రక ఘనత సాధించారు. ఈ సందర్భంగా మోదీ ఆయనను ఆప్యాయంగా హత్తుకుని, సరదాగా ముచ్చటించారు.

అంతరిక్ష యాత్ర అనుభవాలు

శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) తన యాత్రలో ఎదురైన అనుభవాలను, అంతరిక్షంలో గడిపిన సమయాన్ని, శాస్త్రీయ పరిశోధనల వివరాలను ప్రధానికి వివరించారు. అంతరిక్ష రంగంలో భారతదేశం సాధిస్తున్న పురోగతి గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అంతరిక్ష పరిశోధనలో భారత్ భవిష్యత్తు ప్రణాళికల గురించి కూడా ఈ సమావేశంలో ప్రస్తావన వచ్చినట్లు సమాచారం.

పార్లమెంట్లో శుభాంశు మిషన్ పై చర్చ

శుభాంశు శుక్లా సాధించిన చారిత్రక మిషన్ను ప్రశంసిస్తూ ఇవాళ పార్లమెంట్లో ప్రత్యేక చర్చ జరిగింది. దేశం మొత్తం ఆయనను అభినందించింది. ఆయన విజయం యువతకు స్ఫూర్తినిస్తుందని, అంతరిక్ష రంగంలో భారతదేశం సాధిస్తున్న విజయాలకు ఇది ఒక మైలురాయి అని పార్లమెంట్ సభ్యులు కొనియాడారు. ఈ మిషన్ భారతదేశ అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచిపోతుంది.

https://vaartha.com/in-which-states-is-it-being-implemented/national/532240/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870