हिन्दी | Epaper

కలెక్టరేట్‌లో రమ్మీ ఆడిన రెవెన్యూ అధికారి.. !

sumalatha chinthakayala
కలెక్టరేట్‌లో రమ్మీ ఆడిన రెవెన్యూ అధికారి.. !

అమరావతి: కీలక సమావేశంలో అనంతపురం డిఆర్ఓ మాలోల రమ్మీ గేమ్ ఆడడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్ లో వేది కపై ఎస్సీ వర్గీకరణ సమస్యపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు సోమవారం వినతిపత్రాలు స్వీకరిస్తూ బిజీగా ఉన్నారు. వర్గీకరణకు వ్యతి రేకంగా, అనుకూలంగా వచ్చినవారితో కలెక్టర్ కార్యాలయం హడావిడిగా ఉంది. ఒకపక్క ఏకసభ్య కమిటీ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రా వేదికపై ఉన్నారు.

మరోవైపు పోలీసుల హడావిడి.. అజీల స్వీకరణ కొనసాగుతున్న తరుణంలో అనంతపురం డిఆర్ఓ మాలోల ఆన్లైన్లో తన మొబైల్లో రమ్మీ గేమ్ ఆడుతూ చిక్కాడు. అంత పెద్ద మీటింగ్ జరుగుతూ ఉండి వేదిక పైన గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఉండి ఏమి పట్టిం చుకోకుండా స్మార్ట్ ఫోన్లో రమ్మీ ఆడుతూ తన ప్రపంచంలో మునిగిపోయారు. అనంతపురం జిల్లా డీఆర్వో మలోల. వేదికపై తన పక్కనే ఉన్నతాధికారులు.. చూసి ముక్కున వేలేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ సమావేశంలో రమ్మీ ఆడుతూ సోషల్ మీడియాలో డిఆర్ఓ మల్లోల వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇదే అనిచోట్ల ఇదే టాపిక్. అయితే ఈ ఘటనపై అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో అని ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉత్కంఠగా ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు

ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు

యువ పార్లమెంట్ పోటీల్లో పద్మావతి వర్సిటీ విద్యార్థినుల విజయం

యువ పార్లమెంట్ పోటీల్లో పద్మావతి వర్సిటీ విద్యార్థినుల విజయం

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

కేంద్ర కేబినెట్‌లోకి జనసేన? ఏపీలోనూ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం!

కేంద్ర కేబినెట్‌లోకి జనసేన? ఏపీలోనూ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం!

ఏపీ లస్కర్ల వేతనాల్లో భారీ పెంపు

ఏపీ లస్కర్ల వేతనాల్లో భారీ పెంపు

జనావాసాలకు సురక్షిత మంచినీరు లక్ష్యం.. డి.సిఎం పవన్

జనావాసాలకు సురక్షిత మంచినీరు లక్ష్యం.. డి.సిఎం పవన్

ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా లీసా గిల్

ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా లీసా గిల్

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి!

కూటమి సర్కార్ మరో కీలక హామీలు అమలుకు సిద్ధం

కూటమి సర్కార్ మరో కీలక హామీలు అమలుకు సిద్ధం

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ

సోషల్ మీడియా బ్యాన్: ఏపీ ప్రభుత్వంపై మంచు మనోజ్ ప్రశంసలు

సోషల్ మీడియా బ్యాన్: ఏపీ ప్రభుత్వంపై మంచు మనోజ్ ప్రశంసలు

కూటమి ప్రభుత్వంపై మరోసారి రోజా కీలక వ్యాఖ్యలు

కూటమి ప్రభుత్వంపై మరోసారి రోజా కీలక వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870