हिन्दी | Epaper
టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం

Rashikhanna : బాలీవుడ్ ఇండస్ట్రీ పై రాశిఖన్నా కీలక వ్యాఖ్యలు

Sudheer
Rashikhanna : బాలీవుడ్ ఇండస్ట్రీ పై రాశిఖన్నా కీలక వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో నటించే హీరోయిన్లకు గౌరవం ఎక్కువగా ఉంటుందని హీరోయిన్ రాశీ ఖన్నా(Rashikhanna) తెలిపారు. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తాను అనుభవించిన అనుభూతులను పంచుకున్నారు. “టాలీవుడ్‌లో నటీనటుల మధ్య చాలా స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లకు చాలా గౌరవం ఇస్తారు. అక్కడ పని చేస్తుంటే ఎప్పుడూ ఒక కుటుంబంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది” అని ఆమె వెల్లడించారు.

Latest News: Bigg Boos 9: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే?

రాశీ ఖన్నా మాట్లాడుతూ, “హిందీ, తమిళ ఇండస్ట్రీల్లో రోజుకు కనీసం 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. దీని వల్ల బాగా అలసిపోతాం. కానీ టాలీవుడ్‌లో పని పద్ధతులు క్రమబద్ధంగా ఉంటాయి. విశ్రాంతి సమయాలు కూడా ఇస్తారు. అందుకే నాకు టాలీవుడ్‌లో పనిచేయడం చాలా సంతోషంగా ఉంటుంది” అని వివరించారు. అలాగే తనను అభిమానించే వారు తెలుగులోనే ఎక్కువగా ఉన్నారని, ఇక్కడే తనకు ఎక్కువ ప్రేమ లభిస్తోందని పేర్కొన్నారు.

సిద్ధూ జొన్నలగడ్డ(Siddu Jonnalagadda)తో కలిసి రాశీ ఖన్నా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’ ఈ నెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. రాశీ ఖన్నా గ్లామర్, నటన, సిద్ధూ జొన్నలగడ్డతో ఆమె కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా విజయం రాశీ ఖన్నా కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870