हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఢిల్లీ ఎయిమ్స్ లో రోగులను పరామర్శించిన రాహుల్

Sudheer
ఢిల్లీ ఎయిమ్స్ లో రోగులను పరామర్శించిన రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అర్ధరాత్రి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిని పర్యటించారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో ఆయన మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వైద్య సేవలు, వసతి సౌకర్యాలపై రాహుల్ గాంధీ ఆసక్తిగా ఆరా తీశారు. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ ఆసుపత్రి ప్రతిష్టలను పరిశీలిస్తూ, ప్రభుత్వ వైద్య సేవలు ఎలా అందిస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

దీనికి సంబదించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. పార్టీ ట్వీట్ చేస్తూ.. “వైద్యం కోసం నెలలుగా ఎదురుచూస్తున్న ప్రజల వాస్తవిక పరిస్థితులు ఈ వీడియో ద్వారా స్పష్టంగా కనిపిస్తున్నాయి” అని పేర్కొంది. ఈ ట్వీట్ ద్వారా, ప్రజల ఆందోళనలను ప్రధానంగా ప్రదర్శించడం పార్టీ లక్ష్యం. రాహుల్ పర్యటన ప్రస్తుతం దేశంలోని ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని మరియు ఆరోగ్య రంగం లో ఉన్న లోపాలను ఎత్తిచూపడంలో కీలక పాత్ర పోషించింది. రాహుల్ గాంధీ మరోసారి ప్రభుత్వ వైద్య సేవలను పటిష్టపరచడంపై కేంద్రానికి సూచనలు ఇవ్వడం ద్వారా, ప్రజలకు మేలు చేసే విధంగా తన రాజకీయ వ్యూహాన్ని ప్రవేశపెట్టారు. దీనితో రాహుల్ గాంధీకి ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులను కోరుకునే ప్రజల నుంచి మద్దతు లభించవచ్చునని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870