हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

SLBC ఘటనపై రాజకీయం తగదు – సీఎం రేవంత్

Sudheer
SLBC ఘటనపై రాజకీయం తగదు – సీఎం రేవంత్

SLBC టన్నెల్‌లో జరిగిన ప్రమాదం దురదృష్టకరమైనదని, ఈ విషాద ఘటనపై రాజకీయ లబ్ధి పొందేలా విపక్షాలు ప్రవర్తించడం తగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టన్నెల్‌లో చిక్కుకున్న వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ సమస్య పూర్తిగా పరిష్కారమవ్వడానికి ఇంకా 2-3 రోజులు పట్టొచ్చని తెలిపారు. అవసరమైతే రోబోటిక్ సాంకేతికతను వినియోగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం టన్నెల్‌లో చిక్కుకున్నవారు ఎక్కడ ఉన్నారనేది ఖచ్చితంగా గుర్తించేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం తెలిపారు.

ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్‌ను సమీక్షించిన సీఎం

SLBC ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఘటనాస్థలాన్ని సందర్శించి, సహాయక చర్యలను సమీక్షించారు. సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై పూర్తిస్థాయి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేయాలని, ఏ పరిస్థితుల్లోనూ ఆపొద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మరోసారి భరోసా ఇచ్చారు.

ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకూడదని సీఎం ఆదేశం

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ఈ ఘటనను ఒక కేస్ స్టడీగా తీసుకుని, టన్నెల్ నిర్మాణాల్లో భద్రతా ప్రమాణాలు మరింత కఠినంగా అమలు చేయాలని సూచించారు. తక్షణం చేపట్టాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

SLBC టన్నెల్: 9వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండ

చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రతిపాదికన చర్యలు తీసుకుంటోందని సీఎం పేర్కొన్నారు. SLBC ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వ స్థాయిలో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హామీ ఇచ్చారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870