हिन्दी | Epaper
గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Bengaluru Stampede : కోహ్లిపై పోలీసులకు ఫిర్యాదు

Sudheer
Bengaluru Stampede : కోహ్లిపై పోలీసులకు ఫిర్యాదు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట (Bengaluru Stampede) ఘటన దర్యాప్తు దశలో మరింత మలుపు తిరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి RCB స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై కూడా పోలీసులకు ఫిర్యాదు అందింది. సంఘటనకు విరాట్ కోహ్లి (Kohli) కారణమని ఆరోపిస్తూ “రియల్ ఫైటర్స్ ఫోరం” అధ్యక్షుడు వెంకటేశ్ కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్‌కి ఫిర్యాదు చేశారు. అభిమానుల ర్యాలీకి ఉత్సాహాన్నిచ్చిన కోహ్లి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

కోహ్లిపై కేసు నమోదు చేయాలా వద్దా అనే అంశంపై చర్చ

ఇప్పటికే ఈ తొక్కిసలాట ఘటనపై ఆర్గనైజర్లు మరియు సంబంధిత అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా, ఇప్పుడు కోహ్లిపై కేసు నమోదు చేయాలా వద్దా అనే అంశంపై చర్చ జరుగుతోంది. పోలీసు వర్గాలు దీనిపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు సమాచారం. కోహ్లి ర్యాలీని ప్రోత్సహించడం వల్లే భారీగా అభిమానులు అక్కడికి చేరారని, దీనివల్ల అపహత్తి, గందరగోళం ఏర్పడిందని ఫిర్యాదులో పేర్కొనడం విశేషం.

కోహ్లిపై కేసు నమోదు..?

కాగా, కోహ్లిపై కేసు నమోదు చేయడం సాధ్యమా కాదా అనే దానిపై నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం సోషల్ మీడియా పోస్టులు లేదా అభిమానుల ఆహ్వానం వలన లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చాయా? లేక ఆయనే ప్రత్యక్షంగా ఏదైనా బాధ్యత తప్పించుకున్నారా? అనే కోణాల్లో అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లిపై కేసు నమోదు చేసే విషయంలో తుది నిర్ణయం త్వరలో తీసుకోనున్నారు.

Read Also : Narendra Modi : కెనడా ప్రధాని మార్క్ కార్నీ నుంచి మోదీకి ఫోన్ కాల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870